ద్వారక : త్వరలో తాను రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంకేతాలు ఇచ్చారు. శుక్రవారం గుజరాత్లోని ద్వారకలో శ్రీకృష్ణుడి ఆలయా న్ని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విూరు పోటీ చేస్తారా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఉంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తప్ప కుండా పోటీ చేస్తానంటూ ఆమె బదులిచ్చారు.