Thursday, May 9, 2024

lokh sabha

ప్రతి అంశంపై..చర్చకు సిద్ధం..

సభ సజావుగా సాగాలని కోరుకుంటున్న ప్రభుత్వం నేటినుంచి పార్లమెంట్‌ మధ్యంతర బడ్జెట్‌ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఫిబ్రవరి1న ఆర్థికమంత్రి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2024-25 ఏడాదికి జూన్‌లో పూర్తి స్థాయి పద్దులు 146 మంది ఎంపీల సస్పెన్షన్‌ ఎత్తివేత..? పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొత్త భవనంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది...

కుక్కలు చింపిన విస్తరిలా ఇండియా కూటమి

బీహర్‌ పరిణామాలే ఇందుకు నిదర్శనం తెలంగాణలో 10 లోక్‌సభ సీట్లు గెలుస్తామన్న బండి హైదరాబాద్‌ : దేశానికి, తెలంగాణకు భవిష్యత్తు బీజేపీయేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఈసారి 350కిపైగా స్థానాల్లో గెలవడం ఖాయమని, తెలంగాణలోనూ 10కి పైగా ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని...

ఎవరి లెక్కలు వారివి.. .

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు సమీక్షల బిజీలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రంగంలోకి దిగితున్న కాంగ్రెస్, బీజేపీ ల నుంచి అధినేతలు తెలంగాణలో మొద‌లైన లోక్‌సభ ఎన్నికల హడావుడి తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్‌ అధిష్ఠానం కూడా స్పెషల్‌ ఫోకస్...

ఇష్టమొచ్చినట్టు హామీలు

హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ ఏనాడు కలగనలేదు కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వార్నింగ్‌ హైదరాబాద్‌ : అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ వాళ్లుకూడా కలగనలేదు.. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారు. హామీలకు కాంగ్రెస్‌ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోంది.. అయినా వదిలిపెట్టం అంటూ...

సోనియా లేదంటే నేను..?

ఇంకెవరికీ చాన్స్ లేదు తానూ హిందువుగా పుట్టడం అదృష్టం తనకు బీజేపీ సర్టిఫికెట్ అవసరం లేదు.. సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి హైదరాబాద్ : ఖమ్మం లోక్‌స‌భ స్థానానికి సోనియా పోటీ చేస్తారు . ఆమె అబ్యర్దిత్వాన్ని అడ్డుకునే హక్కు,దైర్యం ఎవ్వరికి లేదు. ఒకవేళ ఆమె కాకపోతే కాంగ్రెస్ అభ్యర్థిని తానేనని సీనియర్ నాయకురాలు, కేంద్ర...

త్రిముఖ పోరుమూడు ఎంపీ స్థానాలపైనే ప్రధాన పార్టీల నేతల గురి

ఖమ్మం నుంచి బరిలోకి సోనియాగాంధీ మల్కాజ్‌గిరి నుంచి పోటిలో ప్రధాని మోదీ బీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌ను బరిలోకి.. పార్టీ ఆఫీస్‌లకుక్యూ కడుతున్న అశావాహులు రసవత్తరంగా మారిన పార్లమెంట్‌ రాజకీయం లోక్‌సభ సీటుపై ఆశలు పెట్టుకున్న బీఆర్‌ఎస్‌ మోడీ విజయం ఖాయమంటున్న టీ బీజేపీ హస్తానికి ఎదురులేదంటున్న తెలంగాణ కాంగ్రెస్‌ హైదరాబాద్‌ :- లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పార్లమెంట్‌...

పార్లమెంట్‌ స్థానాలకు కోఆర్డినేటర్లు

తెలంగాణలో 17 స్థానాలకు సమన్వయకర్తలు కోఆర్డినేటర్లను ప్రకటించిన ఏఐసీసీ రేవంత్‌ రెడ్డికి మహబూబ్‌ నగర్‌, చేవెళ్ల బాధ్యతలు లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఆదివారం సమన్వయకర్తలను ఏఐసీసీ నియమించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో మినహా మిగితా చోట్ల సత్తా చాటలేకపోయింది. దీంతో ఈ...

సిట్టింగులను మారిస్తే బాగుండేది..

మళ్ళీ పొరపాటు జరగబోనివ్వమని క్లారిటీ ఆత్మపరిశీలనలో బీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకోరు..? లోక్‌ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో కేటీఆర్‌ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీలోని కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్‌ ఇవ్వకపోయి ఉంటే బాగుండేదని అభిప్రాయం బలంగా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.టీ.రామారావు అన్నారు....

టార్గెట్‌ ఎంపీ ఎలక్షన్స్‌

అన్ని స్థానాల్లో గెలిచేలా వ్యూహరచన ఆరు గ్యారెంటీలు పక్కా అమలు ఇందుకోసం గ్రామ కమిటీల ఏర్పాటు లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహంపై విస్తృతంగా చర్చ పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పలు నిర్ణయాలు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గాంధీభవన్‌లో భేటీ హాజరైన పార్టీ నూతన ఇంచర్జ్‌ దీపాదాస్‌ మున్షీ నేడు ఢల్లీికి వెళ్ళనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లోక్‌సభ ఎన్నికలపై కీలక సమావేశం దిశానిర్దేశం చేయనున్న ఏఐసీసీ హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌...

లోక్‌సభ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు

వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అగ్రనేతలు సొంతంగా మెజార్టీ సాధించే సీట్ల గెలుపుపై కసరత్తు నితీశ్‌కు ఇండియా కూటమి కన్వీనర్‌ పదవి అప్పగించే ఛాన్స్‌ సీట్ల పంపకాల్లో గందరగోళం లేదన్న ఎన్సీపి నేత సుప్రియా సూలె న్యూఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగుల వేస్తోంది. ఓ వైపు ఇండియాకూటమిని బలోపేతం చేస్తూనే..స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -