Sunday, December 10, 2023

కెరీర్ న్యూస్

యూపీఎస్సీ మెయిన్స్‌-2023ఫలితాల విడుదల

ఈ ఏడాది సెప్టెంబర్‌లో సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు ఉత్తీర్ణుల జాబితా విడుదల చేసిన యూపీఎస్సీ త్వరలోనే ఇంటర్వ్యూలు హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌...

ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల..

81 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల జనవరి 1 నుంచి 21 వరకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1...

టీఎస్‌ సెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టీఎస్‌ సెట్‌ – 2023 పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు...

దరఖాస్తు గడువు పొడగింపు

డిసెంబర్ 4 రాత్రి 9గంటల వరకు దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2024 (JEE main 2024) ఆన్లైన్ దరఖాస్తులకు...

యూజీసీ – నెట్‌ సిలబస్‌కు సవరణలు

న్యూఢిల్లీ : జాతీయ అర్హత పరీక్ష(నెట్‌) సిలబస్‌ను సవరించాలని యూనివ ర్సిటీ నిధుల సంఘం(యూజీసీ) నిర్ణయించింది. ఇందుకోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని యూజీసీ చైర్మన్‌...

డిగ్రీలో బీకాం కోర్సుకు విపరీతమైన క్రేజ్‌..

'దోస్త్‌' అడ్మిషన్ల వివరాలు వెల్లడి, డిగ్రీలో 52% అమ్మాయిలే ఈ విద్యా సంవత్సరానికి 2,04,674 మందికి దోస్త్ అడ్మిషన్లు కాలం మారుతోంది. ఇంజినీరింగ్‌ డిగ్రీతో పాటు నెమ్మదిగా సాధారణ...

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల నోటిఫికేషన్…

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా 8,283 ఉద్యోగాల నియామక ప్రకటన వెలువరించింది. జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి డిసెంబర్‌ 7లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌ సర్కిల్‌లో...

రిటైర్మెంట్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత

న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో భారతీయులు విశ్రాంతి జీవనం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అందుకు తగిన విధంగా రిటైర్మెంట్‌ ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో దీనికి...

సమ్మెకు సిద్ధమవుతున్న పలు బ్యాంకులు..

డిసెంబరు 4 నుంచి సమ్మె ప్రారంభం 11 న ముగియనున్న సమ్మె బ్యాంకుల్లో శాశ్వత సిబ్బంది నియామకాలు జరపాలని డిమాండ్ ఔట్ సోర్సింగ్ సేవలకు స్వస్తి చెప్పాలని అంటున్న బ్యాంకు...

సగానికి పైగా తగ్గిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు

న్యూ ఢిల్లీ : ఇంజినీరింగ్‌ చివరి ఏడాది విద్యార్థులు ఉద్యోగాల కోసం మరి కొన్ని నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు తప్పేలా లేవు. గత ఏడాదితో...
- Advertisement -

Latest News

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ...
- Advertisement -