Saturday, July 27, 2024

hyderabad news

తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన కవాతు గుర్తుకు వచ్చేలా ర్యాలీ జరుపుతాం

ర్యాలీ జూన్ 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ నుండి ప్రారంభమై తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్దకు చేరుకుంటుంది.. అక్కడ కేసీఆర్ అమరులకు నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి సచివాలయం ముందు ఉన్న తెలంగాణ అమరుల చిహ్నం వరకు చేరుకుంటుంది. ఈ ర్యాలీలో 1000 మంది కళాకారులతో,...

జలమండలి వర్షాకాల ప్రణాళిక – 2024

రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీ బృందాలు పరిస్థితుల పర్యవేక్షణకు సెంట్రల్ సేఫ్టీ ప్రొటోకాల్ సెల్ క్షేత్ర స్థాయిలో మాన్ సూన్ మేనేజ్ మెంట్ ప్లాన్ ఏ రోజుకు ఆ రోజు నివేదిక తయారీ.. ఉన్నతాధికారులకు సమర్పణ జీహెచ్ఎంసీ పరిధిలో డీప్ మ్యాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్ బిగింపు డీప్ మ్యాన్ హోళ్లకు ఎరుపు రంగు వేయాలని ఆదేశం వచ్చే వర్షాకాలంలో శక్తి వంచన...

BRSకు వ్యతిరేకంగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో వెలుగులోకి కీలక విషయాలు...మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాగ్మూలంలో సంచలన విషయాలు... BRSకు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు చెప్పిన రాధాకిషన్‌రావు కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్‌ రాజుపై రాధాకిషన్‌రావు నిఘా కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై నిఘా తాండూరు MLAతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైనా నిఘా రేవంత్ రెడ్డి,...

పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బాధితుడు మాణిక్యరావు మీడియా సమావేశం :

పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి నన్ను దుర్భాషలాడారు అంతుచూస్తామని నన్ను బెదిరించారు పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు టీడీపీ ఏజెంట్ గా కూర్చునే ధైర్యం నీకెక్కడిది అంటూ దాడి చేశారు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నా కుటుంబంపైనా దాడి చేశారు పిన్నెల్లి అనుచరులు నా పెద్దకుమారుడి పొట్టపైనా తన్నారు ప్రాణాలకు తెగించి టీడీపీ పోలింగ్ ఏజెంట్ గా కూర్చున్నా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని నా వదిన...

కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది..

TPCC senior ఉపాధ్యక్షుడు మలు రవి నేతృత్వంలోని బృందం ఈసీ కి ఫిర్యాదు చేసింది కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో నిర్వహించిన ప్రచారంలో కేటీఆర్ అభ్యంతరకర విమర్శలు చేశారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్...

మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్

మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్ , ఫిర్జాదీగూడ వాసి అలెక్స్ (25), మరో యువతిపై IPC 341, 504 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిన్న ఉదయం నాగోల్ లో మద్యం మత్తులో విర్రవీగిన యువత విచ్చలవిడిగా మద్యం తాగడమే కాకుండా ఇష్టానుసారంగా బండి ( 4Wheeler )నడిపారు కూడా…వీరి...

బొమ్మ మహేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ గౌడ్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఘనంగా జరిగాయి. మహేష్ గౌడ్ ను తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ శాలువా కప్పి , పుష్పగుచ్చము అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహేష్ గౌడ్ క్రమశిక్షణ...

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు సప్లై చేస్తున్న సర్వశిక్ష అభియాన్ క్లాత్ మినహా మిగతా ఖర్చు అంతా కాంట్రాక్టర్ దే ఒక డ్రైస్సు కుట్టేందుకు టైలర్ కు పట్టేది కనీసం 3-4గంటలు రోజులో కేవలం రెండు నుంచి...

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో 5 నెలల శిశువు పై ఓ పెంపుడు కుక్క దాడి చేసిన సంఘటన అందరి హృదయాలను కలిసివేసింది . విక్షణంగా దాడి చేయడంతో బాలుడు మృతి చెందాడు....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -