కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు దశమంత రెడ్డి
జనగామ : ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్బంగా దేశ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా, జనగామ పట్టణంలో 30వ వార్డులో, చౌరస్తాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు జనగామ బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల...
సుప్రీం కోర్టులో అక్టోబర్ 4 వ తేదీన లిస్టయిన ఓటుకు నోటు కేసు..
అమరావతి : ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది.. 2017లోనే రెండు పిటిషన్లు వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.. తెలంగాణ...
అక్టోబర్ 1 న జాతీయ రక్త దాన దినోత్సవం సందర్భంగా..
రక్తదానం ప్రాణదానంతో సమానం. అత్యవసర సమయాలలో శస్త్రచికిత్స సమయంలో రక్తం అవసరం ఉంటుంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందక చనిపోయిన వారు అధిక సంఖ్యలో ఉంటున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 వ తేదీన జాతీయ...
వర్తమానంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలు మానవ అస్థిత్వానికే పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి.సమిష్టితత్వం అదృశ్యమై పోతున్నది. ఎవరికి వారు గిరిగీసుకుని, బ్రతకడానికే ఇష్టపడుతున్నారు.సమిష్ఠి జీవన సౌందర్యాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. పాశ్చాత్య నాగరికతా ప్రవాహంలో కొట్టుకు పోతూ,విలువలను విధ్వంసం చేస్తున్నాం.కాలం వర్తమానంలో ఎదురవుతున్న సంఘటనలను విశ్లేషిస్తే "గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్…"అనే భావన కలగక మారదు.గతకాలపు జీవన సౌందర్యం...
ప్రచారాన్ని ప్రారంభించిన సితార ఘట్టమనేని..
హైదరాబాద్ : దుబాయ్ కేంద్రంగా కలిగిన ప్రముఖ అంతర్జాతీయ ల్యాండ్ మార్క్ గ్రూప్ రిటైల్ చైన్, మ్యాక్స్ ఫ్యాషన్ ఆంధ్ర, తెలంగాణలో ఈ సంవత్సరము చివరి వరకు మా మాక్స్ ఫ్యాషన్ స్టోర్స్ 82 చేరనుంది. దసరా ఉత్సవాలు ఈరోజు ప్రారంభం కానుండగా, వినియోగదారులను ఆకర్షించడం, లేటెస్ట్ ఫ్యాషన్ల అతి...
ఆత్మాహుతికి పాల్పడ్డ ఉగ్రవాది..
అంకారా : టర్కీ పార్లమెంట్ భవనం సమీపంలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. దుండగులు ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వాహనంలో అంకారాలోని పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వద్దకు దూసుకొచ్చి బాంబు దాడికి పాల్పడ్డారని దేశీయాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల్లో ఒకరు...
జలంధర్ దగ్గర నిందితులను పట్టుకున్న పోలీసులు..
న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని చాందీని చౌక్ వద్ద ఒక జ్యువెల్లరీ దుకాణ ఉద్యోగి వద్ద నుంచి బంగారం దోచుకెళ్లిన ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జలంధర్ ప్రాంతంలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఒక మహిళ (42) కూడా ఉన్నారు. ఆమెతోపాటు...
సరికొత్త అధ్యాయానికి తెరతీసిన విద్యాశాఖ..
హైదరాబాద్ : భిన్న కాంబినేషన్ల మేళవింపుతో బీటెక్ ప్రోగ్రాముల్లో సాంకేతిక విద్యను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సంస్కరణలు, మల్టీ డిసిప్లినరీలో భాగంగా బీటెక్లోనూ ఫైనాన్స్ కోర్సును అంతర్భాగంగా చేర్చారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా బీఈ, బీ టెక్ ప్రోగ్రాముల్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణ యం...
మెన్స్ ట్రాప్ ఈవెంట్లో క్యాన్ చెనాయ్కి కాంస్యం..
హాంగ్జౌ : చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత షూటర్లు పతకాల సంట పండిస్తున్నారు. ఇప్పటికే 7 స్వర్ణాలు సహా మొత్తం 21 పతకాలు తమ ఖాతాలో వేసుకున్న భారత షూటర్లు ఇప్పుడు మరో పతకం సాధించారు. మెన్స్ ట్రాప్ ఈవెంట్...
న్యాచురల్ స్టార్ నాని కాంపౌండ్ నుంచి వస్తున్న కొత్త సినిమా..
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న. డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్నాడు. నాని 30గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది....