Tuesday, October 3, 2023

రాజకీయం

అహింసతో భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుడు బాపూజీ…

గాంధీజీ బాటలో పయనించి మన లక్ష్యాన్ని చేరుకుందాం : నీలం మధు ముదిరాజ్.. చిట్కుల్ లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో...

బి ఆర్ ఎస్ ప్రభుత్వానిది సంక్షేమ పాలన..

పేదల సొంతింటి కలను నిజం చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది : మంత్రి తలసాని సంగారెడ్డి : పేదల సొంత ఇంటి కలను నిజం చేసిన ఘన...

నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం..

జనగామ : ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ముఖ్య నాయకులతో చర్చించారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పోకల జమున, వైస్...

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌..

పార్టీనుంచి జంప్‌ అవనున్న మోత్కుపల్లి.. కేసీఆర్‌తో పడక కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దం.. కర్నాటక డిప్యూటి సీఎం డీకేతో చర్చలు.. హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. కేసీఆర్‌...

24 గంటల కరెంట్‌ చూపిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయను..

వచ్చే ఎన్నికల్లో 75 నుంచి 85 సీట్లలో గెలుస్తాం.. టిక్కెట్ల అమ్మకంపై హరీష్‌వి దిగజారుడు మాటలు.. కాంగ్రెస్‌ వచ్చాక సర్వీస్‌ కమిషన్‌ను పటిష్టం చేస్తాం.. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి...

ఎన్నికల సంఘం అధికారుల పర్యటన

వచ్చేనెల 3 నుంచి సీఈసీ టీం నగరంలో ఉంటుంది.. వివరాలతో సిద్దంగా ఉండాల్సిందే.. అధికారులతో కీలక సమావేశంలో సీఎస్‌ ఆదేశాలు హైదరాబాద్‌ : సీఎస్‌ శాంతికుమారి అత్యవసరంగా కీలక అధికారుతో...

అక్టోబర్ 6న ఆత్మీయ సమ్మేళనం..

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కార్యక్రమం.. గడ్డం శ్రీనివాస్ యాదవ్.. గోశామహల్ భారసా సీనియర్ నేత,మాజీ గ్రంథాల చైర్మన్…. హైదరాబాద్ : గోశామహల్ నియోజకవర్గ టిక్కెట్ ను ఆశిస్తున్నానని…....

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే..?

జగిత్యాల : తెలంగాణలో జరుగుతున్నదని, రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటు లేదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శుక్రవారం ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం...

అక్టోబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌..!

రాష్ట్రంలో అక్టోబర్‌ 3 నుంచి 6 వరకు కమిషన్‌ సభ్యుల పర్యటన.. ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఐదు రాష్ట్రాల్లో నిర్వహణకు ఈసీ కసరత్తు హైదరాబాద్‌...

కేసీఆర్ కొడకా.. తెలంగాణకు ఎవరేం ఇచ్చారో తేల్చుకుందామా..?

భాగ్యలక్ష్మీ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా? మోదీని విమర్శించే అర్హత నీకెక్కడిది? మీ అయ్య లేకుంటే నీ కేరాఫ్ అడ్రస్ ఎక్కడిది? నీ లెక్క మోదీ, కిషన్ రెడ్డి తండ్రి...
- Advertisement -

Latest News

“దిగంబర్ జైన” మతస్తుల దాడి నుండి గిరినార్స్వయంభూ దత్త క్షేత్రాన్ని కాపాడండి..

విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్. గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం. ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్ ఇకనైనా...
- Advertisement -