Monday, December 11, 2023

ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌

ప్రజలందరి సహకారంతో సాధించాలన్న లక్ష్యం ప్రజావసరాలు తీర్చే దిశగా పథకాల అమలుకు కృషి ప్రధానమంత్రి మోడీ సంకల్పం ఇదే కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ విజయనగరం : దేశ ప్రజలందరి...

తుఫాను బాధిత రైతులను గాలికొదిలేశారు : కేశినేని నాని

విజయవాడ : మిచౌంగ్‌ తుపాను రాష్ట్ర రైతాంగాన్ని అతలాకుతలం చేసిందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. అన్ని పంటలతో పాటు పూత విూద మామిడి...

బంగాళదుంపకు, ఉల్లిగడ్డకు సిఎం తేడా తెలియదు : చంద్రబాబు

బాపట్ల : మిచౌంగ్‌ తుపాను భయంకరంగా వచ్చిందని.. లోతట్టు కాలనీలోని రెండు మూడు రోజులు నీళ్లలోనే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. నేడు ఆయన...

బాపట్ల, తిరుపతి జిల్లాల్లో సిఎం జగన్‌ పర్యటన

తిరుపతి : సీఎం జగన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్‌ లో తిరుపతి జిల్లాకు చేరుకున్న...

జగన్‌ అహంకారంతో విర్రవీగుతున్నాడు

కెసిఆర్‌ లాగే జగన్‌కుకూడా పరాభవం తప్పదు తెలంగాణ ఫళితాలపై పెదవి విప్పిన చంద్రబాబు తుపాన్‌ ప్రభావిత ప్రాంతంలో పర్యటన గుంటూరు : ఏపీలో జగన్‌ ప్రభుత్వం అహంకారంతో ఉందని టీడీపీ...

తుఫాన్‌ సహాయక చర్యలు ముమ్మరం

తక్షణ సాయం అందించేలా కార్యక్రమాలు ప్రజల్లో ఎలాంటి నిరసనలు లేకుండా చూడాలి కలెక్టర్లు బాగా పనిచేశారన్న పేరు రావాలి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష అమరావతి : తుపాను...

తీరం దాటిని మిచౌంగ్‌

తుఫాన్‌ ధాటికి నేలకొరిగిన చెట్లు కూలిన కరెంట్‌ స్తంభాలు..పలుచోట్ల విద్యుత్‌ అంతరాయం కొట్టుకు పోయిన గుడిసెలు..నీటమునిగిన పంటలు తీరప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక గంటకు 100...

బాపట్ల వద్ద తీరం దాటిని మిచాంగ్‌

తుఫాన్‌ ధాటికి నేలకొరిగిన చెట్లు కూలిన కరెంట్‌ స్తంభాలు..పలుచోట్ల విద్యతు అంతరాయం కొట్టుకు పోయిన గుడిసెలు..నీటమునిగిన పంటలు తీరప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక విశాఖపట్నం :...

ఎపిలో రేవంత్‌రెడ్డిని అభినందిస్తూ ఫ్లెక్సీలు

అమరావతి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీపీసీ ఛీప్‌ రేవంత్‌ రెడ్డిని అభినందిస్తూ రాష్ట్రంలో ఫ్లెక్సీలు వెలిశాయి....

మరోసారి లోకేశ్‌ పాదయాత్రకు బ్రేక్‌

కాకినాడ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్‌ పడింది. ఈ సారి వర్షాల కారణంగా యువగళం పాదయాత్ర...
- Advertisement -

Latest News

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ...
- Advertisement -