Sunday, June 4, 2023

ఆంధ్రప్రదేశ్

పోలవరం గేట్లు తెరవాలి..

రాను న్న వానకాలంలో పోలవరం ప్రాజెక్టు గేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి ఉంచకూడదని తెలంగాణ ప్రభు త్వం డిమాండ్‌ చేసింది. నిరుడు వరదల వల్ల తెలంగాణలో...

శ్రీశైలంలో బ్యాటరీ వాహనాలు..

శ్రీశైలం దేవ‌స్థానంలో భ‌క్తుల సౌక‌ర్యార్థం బ్యాట‌రీ వాహ‌నాలు అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ వాహ‌నాల‌ను ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ ఆల‌య...

తిరుమల శ్రీవారికి విదేశీ భక్తుడి భారీ విరాళం..

తిరుమల బాలాజీ ఆలయానికి ఓ ఎన్నారై భారీ విరాళం అందించాడు. జూన్ 1వ తేదీ గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న పలు...

ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ , 03జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌. జగన్‌...

రూ.కోటి విరాళం..

శ్రీశైలంలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన భవనానికి విరాళంఅందించిన మాజీ రాజ్యసభ సభ్యలు టి.జీ. వెంకటేష్.. శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ మల్లికార్జున అన్నసత్ర సంఘం, ఆర్యవైశ్య సేవాధామం ఆధ్వర్యంలో...

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు జడ్జి

తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లు పూర్తిగా భక్తులతో నిండి...

ఆలయంలో అపశృతి..

తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం వద్ద దుర్ఘటన.. ఒక్కసారిగా కుప్పకూలిన ఏళ్ల నాటి రావి చెట్టు.. అటు మైకుల్లో మంత్రోచ్ఛారణలు..ఇటు మిన్నంటిన బాధితుల రోదనలు తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం...

శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధిలో ఎంపీ రాములు..

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను ఎంపీ పోతుగంటి రాములు బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కృష్ణదేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చకులు...

అప్పలాయకుంటలో వైభవంగా శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు..

తిరుపతిలోని అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా...

ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్..

వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మందుస్తు బెయిల్ మంజూరు అయింది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముంద‌స్తు బెయిల్...
- Advertisement -spot_img

Latest News

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతాపం

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్‌, జపాన్‌, తైవాన్‌, పాక్‌ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...
- Advertisement -spot_img