Saturday, July 27, 2024

క్రైమ్ వార్తలు

నా చావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారణం

నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు తన భూమిని కబ్జా చేస్తున్నారని.. పొలంలోనే పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం. నార్కెట్‌పల్లి కామినేని హాస్పిటల్లో చికిత్స...

200కోట్లు విలువ చేసే ధాన్యం మాయం.. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్

సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మిడి సోమనర్సయ్య సీఎమ్మార్ ధాన్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా పక్కదారి పట్టించారని కేసు నమోదు చేసిన పోలీసులు. ఇటీవల...

పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బాధితుడు మాణిక్యరావు మీడియా సమావేశం :

పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి నన్ను దుర్భాషలాడారు అంతుచూస్తామని నన్ను బెదిరించారు పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు టీడీపీ ఏజెంట్ గా కూర్చునే ధైర్యం నీకెక్కడిది అంటూ దాడి...

మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్

మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్ , ఫిర్జాదీగూడ వాసి అలెక్స్ (25), మరో యువతిపై IPC 341, 504 సెక్షన్ కింద కేసు నమోదు...

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...

మైలార్‌దేవ్‌ప‌ల్లిలో అర్ధ‌రాత్రి దొంగ‌ల చేతిలో సెక్యూరిటీ గార్డ్ హ‌త్య‌

రంగారెడ్డి : మైలార్‌దేవ్‌ప‌ల్లిలో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దోపిడీ దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. దొంగ‌ల‌ను అడ్డుకునేందుకు వ‌చ్చిన సెక్యూరిటీగార్డును దారుణంగా హ‌త్య చేశారు.ఆరాంఘ‌ర్ చౌర‌స్తాలోని ఓ ప‌రిశ్ర‌మ‌లో...

పోలీస్ స్టేషన్లోనే లంచం..

రూ. 50 వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి పట్టుబడిన కానిస్టేబుల్ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు సోమవారం...

హైదరాబాద్ లో “మ్మత్తు” చాక్లెట్లు

రాజేంద్రనగర్ లో భారీ గా గంజాయి చాక్లేట్స్ గుట్టు రట్టు. 4 కేజీల గంజాయి చాక్లేట్స్ సీజ్ చేసిన రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కోకాపేట్ రాంకీ...

50 సార్లు తలపై సుత్తెతో బాది…

అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ దారుణ హత్య భారతీయ విద్యార్థి అమెరికా కల ఆవిరైంది. ఆశ్రయం పొందిన వ్యక్తి అతడి తల, ముఖంపై సుత్తితో 50 సార్లు కొట్టి...

ఓయూ బాలికల వసతి గృహంలో ఆగంతకుల దాడి

విద్యార్థినుల ఆందోళనతో ఉద్రిక్తత సర్దిచెప్పిన పోలీసులు.. ఆందోళన విరమణ హైదరాబాద్‌ : ఉస్మానియా వర్శిటీ లేడీస్‌ హాస్టల్‌ లోకి శుక్రవారం రాత్రి ఆగంతకులు ప్రవేశించారని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -