Monday, December 11, 2023

సాహిత్యం

పాలస్తీనా పౌరులు యేం పాపం చేశారు…?

హమాస్‌ దాడుల తరువాత ఇజ్రాయిల్‌ పాలస్తీనాలో ఉన్న హమాస్ని అంతం చేయాలని బహిరంగ యుద్ధాన్ని ప్రకటించిన తరువాత హమాస్ను అంతం చేసిందో లేదో తెలియదు గాని...

అవినీతి కంపుకు అడ్డుకట్ట వేయలేమా..!

ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనుపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది. నీతి నీరుగారి...

తెలంగాణ ‘ఓటర్లకు’ బుద్ధి చెబుతున్న కాంగ్రేస్‌ నేతలు

కాంగ్రెసులో అప్పుడే ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి,కీలక మం త్రిత్వ శాఖల వాటాల కోసం పదవుల కుమ్ములాట మొదలైంది. ఒక వైపు ఎన్నికలు ముగిసి, కాంగ్రేసుకు అనుకూలంగా ఫలితాలు...

మాల ధారణం… నియమాల తోరణం

మంచు కురిసే శీతాకాలం ప్రారంభమయిందంటే స్వామియే శరణం అయ్యప్పా అని భక్తాగ్రేస రుల భజనలు పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రతిధ్వనిస్తాయి. గతంలో పట్టణాలకు మాత్రమే...

వాగ్ధానాలు విస్మరిస్తే ఇక అధోగతే…

ఇప్పుడు పరిపాలనలోకి రాబోతున్న నూతన ప్రభుత్వంకి ఎన్నో సమస్యలు ముందున్నాయి. ఒకవైపు రాష్ట్రప్రభుత్వ ఖాళీ ఖజాన మరోవైపు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చుకునే ఆరాటం..ఈ రెండూ గట్టెక్కాలంటే...

కాలుష్య నియంత్రణ సామాజిక బాధ్యత

డిసెంబర్‌ 2… ప్రపంచ కాలుష్య నియంత్రణ దినం భౌతిక వ్యవస్థలు లేదా జీవ క్రియలకు అస్థిరత, అసమానత, హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలను పర్యా...

నిరుపమానాలు… సరిహద్దు భద్రతా దళ సేవలు

డిసెంబర్‌ 1 సరిహద్దు భద్రతా దళ ఏర్పాటు దినోత్సవం భారత దేశం స్వాతంత్య్రం సాధించాక, దేశ అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ ప్రతి సరిహద్దు రాష్ట్రానికి చెందిన...

ఓటు మన భవిష్యత్తుకు పునాది

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఓటు హక్కు అనే ఆయుధమే దీనికీ నిదర్శనం. సార్వత్రిక వయోజన ఓటు హక్కును భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు...

కేసిఆర్ ఆమరణ దీక్ష పూర్వాపరాలు.. నేడు దీక్షా దివస్

2009 నవంబర్ 29… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ, రాష్ట్ర ఏర్పాటులో సువర్ణాక్షరాలతో లిఖించ బడిన దినం.ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గతిని మార్చేసిన చారిత్రక సందర్భం....

నోట్లకు ఓట్లను అమ్ముకోవద్ధు

భారత దేశం బ్రిటిష్‌ పాలన నుండి విముక్తి పొందిన తర్వాత జాతీయ నాయకులు దేశ పరిస్థితులను దృష్టిలో వుంచకొని ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంపిక చేశారు. ప్రజాస్వామ్య...
- Advertisement -

Latest News

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ...
- Advertisement -