Monday, December 11, 2023

hyderabad

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం ఢల్లీిలో జరిగిన ‘ఇన్ఫినిటీ ఫోరమ్‌ 2.0’ సదస్సులో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ’ప్రస్తుత ఆర్థిక...

రైతుబంధుపై స్పష్టత ఇవ్వండి

ఎప్పటిలోగా జమచేస్తారో చెప్పండి పెట్టుబడి సాయంపై స్పష్టత లేదని వ్యాఖ్య అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా ప్రజల పక్షానే ఉంటాం రూ.15వేలు ఇస్తామని చెప్పి… ఇవ్వడం లేదని విమర్శ అప్పుడే విమర్శలు మొదలు పెట్టిన హరీష్‌ రావు హైదరాబాద్‌ : అధికారం పక్షమైనా.. ప్రతిపక్షమైనా ఎప్పటికీ తాము ప్రజల పక్షాన నిలబడుతామని మాజీ మంత్రి హరీశ్‌రావు తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్‌ 9వ...

మంత్రులకు శాఖల కేటాయింపు

ఆర్థికశాఖ మంత్రిగా భట్టి విక్రమార్క రెవెన్యూ, సమాచారశాఖ మంత్రిగా పొంగులేటి ఐటి, శాసనసభా వ్యవహారాల మంత్రిగా శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌ : ఎట్టకేలకు మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖను కేటాయించారు. అలాగే ఐటి, సభా వ్వయహారాలను శ్రీధర్‌ బాబుకు కేటాయించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చించిన సీఎం రేవంత్‌ కొత్తగా...

ముగిసిన తెలంగాణ అసెంబ్లీ..

14వ తేదీకి వాయిదా ప్రొటెం స్పీకర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తొలి సమావేశాలు ప్రమాణస్వీకారం చేసిన 99 మంది ఎమ్యెల్యేలు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణస్వీకారం చేయని 18 మంది ఎంఎల్‌ఎలు ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్‌ కోసం అసెంబ్లీకి రాని కేటీఆర్‌ సమావేశాలను బహిష్కరించిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ సమావేశాలు 14వ తేదీకి వాయిదా పడ్డాయి....

సలహాదారులకు షాక్

ప్రారంభమైన సీఎం రేవంత్ రెడ్డి మార్క్.. ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల నియామకాల రద్దు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి మూడో రోజే రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం హైదరాబాద్ : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తనదైన మార్కు పాలన ప్రారంభించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే సచివాలయానికి వచ్చారు. విద్యుత్ శాఖపై...

పోటెత్తిన మహాలక్ష్ములు

ఉచితబస్సు ప్రయాణ పథకం ప్రారంభం లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్‌ జనసందోహంగా మారిన బస్టాండ్ లు ఉచిత బస్సు ప్రయాణంతో ఫుల్ ఖుషీ ఆర్థిక భారం తప్పిందన్న మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళల హర్షం మంత్రులతో కలిసి ప్రయాణించిన సీఎం కాలేజీ బాయ్స్ కు అమలు చేయాలంటూ డిమాండ్స్ ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 10లక్షలకు పెంపు హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారంలో వస్తే పేదల కష్టాల్ని...

అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌

ప్రజలందరి సహకారంతో సాధించాలన్న లక్ష్యం ప్రజావసరాలు తీర్చే దిశగా పథకాల అమలుకు కృషి ప్రధానమంత్రి మోడీ సంకల్పం ఇదే కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ విజయనగరం : దేశ ప్రజలందరి సహకారంతో భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడి పనిచేస్తున్నారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. దేశంలోని...

జనవరిలో ప్రారంభం

తుదిమెరుగులు దిద్దుకుంటున్న రామ మందిరం అయోధ్య రామ మందిరం గర్భగుడి ఫొటోలు విడుదల చేసిన తీర్థ క్షేత్ర ట్రస్టు అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఆలయం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, అయోధ్య రామాలయం గర్భగుడి ఫొటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు...

భారీగా నగదు పట్టివేత

కాంగ్రెస్‌ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు.. ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ జరుపుతోన్న దాడుల్లో భారీగా డబ్బు బయటపడుతోంది. ఇప్పటివరకు రూ.290 కోట్ల అక్రమ డబ్బును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోగా ఇంటెలిజెన్స్ సమాచారంతో మళ్లీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఒడిశా,...

సందీప్ కిషన్ మాయావన్‌లో హీరోయిన్ గా ఆకాంక్ష రంజన్ కపూర్

హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో చేస్తున్న మోస్ట్ అవైటెడ్‘ఊరు పేరు భైరవకోన’తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఇప్పుడు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్ నెం. 26 కోసం మళ్లీ ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో జతకట్టారు. ప్రాజెక్ట్‌జెడ్/మాయవన్ సంచలన విజయం తర్వాత సందీప్ కిషన్‌తో సివి కుమార్ ఈ ప్రాజెక్ట్‌కి...
- Advertisement -

Latest News

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ...
- Advertisement -