Saturday, July 27, 2024

Telangana

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు...

తెలంగాణ రాష్ట్ర గీతంపై సచివాలయంలో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం.

హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, జానారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రొఫెసర్ కోదండరాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్యే కూనమానేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర ముఖ్య నాయకులు. ’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర...

తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా

జూన్ 2న రాష్ట్రగీతం మాత్రమే ఆవిష్కరణ. కొత్త లోగో ఆవిష్కరణపై కొనసాగుతున్న సంప్రదింపులు. కొత్త లోగోపై 30 కిపైగా ప్రతిపాదనలు వచ్చాయన్న ప్రభుత్వం. ప్రతిపాదనలపై సంప్రదింపులు జరుపుతున్న ప్రభుత్వం

తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన కవాతు గుర్తుకు వచ్చేలా ర్యాలీ జరుపుతాం

ర్యాలీ జూన్ 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ నుండి ప్రారంభమై తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్దకు చేరుకుంటుంది.. అక్కడ కేసీఆర్ అమరులకు నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి సచివాలయం ముందు ఉన్న తెలంగాణ అమరుల చిహ్నం వరకు చేరుకుంటుంది. ఈ ర్యాలీలో 1000 మంది కళాకారులతో,...

నా చావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారణం

నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు తన భూమిని కబ్జా చేస్తున్నారని.. పొలంలోనే పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం. నార్కెట్‌పల్లి కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యువకుడు జింకల కార్తీక్

తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన కళాకారుడు రుద్ర రాజేశం,మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రూపుదిద్దుకోనున్న రాష్ట్ర చిహ్నం

తుది దశకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన.

గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష. సమావేశానికి హాజరైన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ...

ముఖ్యమంత్రి ది మూర్ఖత్వం – కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజముద్ర ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండి పడ్డారు. తెలంగాణ చరిత్ర కు, సాంస్కృతిక వారసత్వానికి కాకతీయుల కళా వైభవానికి ప్రతీక అయిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలతో ఉన్న రాజముద్ర పై ఎందుకంత కోపం.. ఏమిటీ మూర్ఖత్వం అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా...

మ్యాన్ హోల్స్ మూతలకు రంగులు

హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది. లోతైన మ్యాన్ హోల్స్ కవర్లకు (రక్షణ మూత) ఎరుపు రంగు.. సేఫ్టీ గ్రిల్స్ ఉండే చోట వాటికి లేత నీలం రంగు వేయాలని నిర్ణయించింది.. రోడ్లపై వెళ్ళేవారు సులువుగా గుర్తు పట్టే విధంగా రంగులలో కవర్లు ఉంటే మంచిదనే ఆలోచనతోనే ఈ...

జలమండలి వర్షాకాల ప్రణాళిక – 2024

రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీ బృందాలు పరిస్థితుల పర్యవేక్షణకు సెంట్రల్ సేఫ్టీ ప్రొటోకాల్ సెల్ క్షేత్ర స్థాయిలో మాన్ సూన్ మేనేజ్ మెంట్ ప్లాన్ ఏ రోజుకు ఆ రోజు నివేదిక తయారీ.. ఉన్నతాధికారులకు సమర్పణ జీహెచ్ఎంసీ పరిధిలో డీప్ మ్యాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్ బిగింపు డీప్ మ్యాన్ హోళ్లకు ఎరుపు రంగు వేయాలని ఆదేశం వచ్చే వర్షాకాలంలో శక్తి వంచన...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -