ద్వారక : త్వరలో తాను రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంకేతాలు ఇచ్చారు. శుక్రవారం గుజరాత్లోని ద్వారకలో శ్రీకృష్ణుడి ఆలయా న్ని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విూరు పోటీ చేస్తారా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఉంటే వచ్చే లోక్సభ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...