Thursday, May 9, 2024

రాష్ట్ర నూతన డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన రాచకొండ సీపీ..!

తప్పక చదవండి

ఎల్బీనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):రాష్ట్రంలో ఊహించని పరిణామంలో సస్పెన్షన్‌కు గురైన డిజిపి అంజన్‌ కుమార్‌ స్థానంలో ఎలక్షన్‌ కమిషన్‌ నూతన డీజీపీగా రవి గుప్తాను నియమించింది. ఈ నేపథ్యంలో నూతన డిజిపి రవి గుప్తాను రాచకొండ సిపి డిఎస్‌ చౌహన్‌ సోమవారం మర్యాదపూ ర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు