Monday, May 20, 2024

dgp anjan kumar

రాష్ట్ర నూతన డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన రాచకొండ సీపీ..!

ఎల్బీనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):రాష్ట్రంలో ఊహించని పరిణామంలో సస్పెన్షన్‌కు గురైన డిజిపి అంజన్‌ కుమార్‌ స్థానంలో ఎలక్షన్‌ కమిషన్‌ నూతన డీజీపీగా రవి గుప్తాను నియమించింది. ఈ నేపథ్యంలో నూతన డిజిపి రవి గుప్తాను రాచకొండ సిపి డిఎస్‌ చౌహన్‌ సోమవారం మర్యాదపూ ర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -