తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారుల్లోని ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఎల్బీ నగర్ సద్గురు కాలనీలోని కారు ఓ మ్యాన్ సర్వీసింగ్ సెంటర్లో షార్ట్ షర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.దాని పక్కనే ఉన్న టింబర్ డిపోకు మంటలు వ్యాపించాయి. ‘కారు...
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేసి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాంపల్లిలోని బీరప్ప గుడి సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు..దాడులు చేసి 2 కిలోల గంజాయి, ఓ...
గురువారం రోజు ఉదయం ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ జె ఏ సి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం బీ.ఆర్.ఎస్. పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ని బిఎన్ రెడ్డి నగర్ కాలనీలోని వారి నివాసంలో కలిసి, నియోజకవర్గం పరిధిలోని అందరు జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు మంజూరు చేయించాలని కోరుతూ వినతి పత్రం...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...