Monday, May 6, 2024

అమిత్‌ షాకు త్రుటిలో తప్పిన ప్రమాదం

తప్పక చదవండి

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కొద్దిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్‌ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడం కోసం ఆయ న నాగౌర్‌లో పర్యటించారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రచార రథం పై భాగం ఓ విద్యుత్తు వైరుకు తగిలింది. వెంటనే నిప్పు రవ్వలు ఎగసిపడి, ఆ వైరు తెగిపోయింది. బిదియాద్‌ గ్రామం నుంచి పర్బత్సర్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు