మత రాజకీయాలు చేసే నువ్వెక్కడ అన్ని మతాలను గౌరవించే ఆయనే ఎక్కడ
రామున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే నీవు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో
నీకు పొన్నంకు పోలికా ఆయన ఉద్యమ నేపథ్యమున్న నాయకుడు
తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా ఆయన పోరాటం మరువలేనిది
సర్దార్ పాపన్న పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం పొన్నం ప్రభాకర్
మాతృ మూర్తులనే అవమాన పరుస్తావా ఇదేనా...
బండి సంజయ్ పై విరుచుకుపడ్డ మధుయాష్కి
పొన్నం ప్రభాకర్ తో నువ్వెందుకు పోల్చుకుంటున్నావు
ఆయన నికార్సైన కమిట్ మెంట్ ఉన్న ప్రజా నాయకుడు
రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే సన్నాసివి నీవు
గౌడ్స్ తలచుకుంటే తెలంగాణ రాజకీయాల్లో కనబడకుండా పోతావు
బిజెపి నాయకుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇటీవల హుస్నాబాద్...
సేవాదళ్ తోని కాంగ్రెస్ అధికారంలోకి
కాంగ్రెస్ పార్టీని ఆపదలో ఆదుకునే నేస్తం
బిజెపికి ఆర్ఎస్ఎస్ ఎలాగో కాంగ్రెస్ కు సేవాదళ్ అలాగే
హస్తం గుర్తు చేతి వేళ్లలో బొటనవేలే సేవాదళ్
సేవాదళ్ అంటే ఒక సమూహం కాదు ఒక ఆయుధం
దేశ ప్రజల శ్రేయస్సుకోసం 1923లో స్థాపన
సేవాదళ్ స్థాపనలో ఎందరో మహనీయులు
అఖిలభారత కాంగ్రెస్ సేవాదళ్ గా రూపాంతరం
కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి...
టెర్రరిస్టులకు, కాంగ్రెస్ నేతలకు తేడా ఏముంది?
దేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ సురేష్ చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం
అయోధ్యలో రామాలయం నిర్మించింది మేమే…
బాబ్రీ మసీదు కడతామని చెప్పే దమ్ము మీకుందా?
కరీంనగర్ లో బండి సంజయ్ హాట్ కామెంట్స్
భారతదేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్...
బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్య
తల్లి, భార్య, పిల్లల ముందే హత్యచేసిన పీఎఫ్ఐ సభ్యులు
డిసెంబరు 19, 2021లో చోటుచేసుకున్న ఘటన
నిషేధిత పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలకు ఉరిశిక్ష
తీర్పు వెలువరించిన కేరళ జిల్లా కోర్టు
కేరళకు చెందిన బీజేపీ ఓబీసీ విభాగం నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిషేధిత ఇస్లామిస్ట్ సంస్థ పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్...
బీజేపీకి భయపడి పోయిన వ్యక్తి
మండిపడ్డ కాంగ్రెస్ నేత రాహుల్
న్యూఢిల్లీ : విపక్ష ‘ఇండియా’ కూటమిని వీడి, భాజపాతో చేతులు కలిపిన జేడీయూ అధినేత, బిహార్ సీఎం నీతీశ్ కుమార్ అవసరం మాకు లేదంటూ..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ‘మాకు నీతీశ్ కుమార్ అవసరం లేదు. ఆయనపై ఒత్తిడి రావడంతో యూటర్న్ తీసుకున్నారు’ అని...
మరోసారి బీజేపీ గెలిస్తే నితృంత్వమే
ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు
నోటీసుల భయం వల్లే కూటమి నుంచి బయటకు..
కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్ధేశించి ఖర్గే ప్రసంగం మోడీ తనకుతానుగా విష్ణుమూర్తి 11వ అవతారంగా భావన మోడీ నిరంకుశ తీరుపై మండిపడ్డ మల్లికార్జున ఖర్గే
2024 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్రమోడీ తిరిగి అధికారంలోకి వస్తే భారతదేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని...
వైకాపా కోసం పనిచేస్తే తనపైనే దాడులా
రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడుతా
బీజేపీకి అండగా ఉన్నా ప్రాజెక్టులు ఎందుకు రాలేదు
వైఎస్ మార్క్ అభివృద్దికి దూరంగా జగన్ పాలన
సాక్షిలో నాకూ సమాన వాటా ఉంది
కడప కార్యకర్తల సమావేశంలో షర్మిల ఘాటు విమర్శలు
కడప : జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్...
బీజేపీ శక్తివందన్ వర్క్షాపులో కిషన్ రెడ్డి
హైదరాబాద్ : విపక్షాలు పెట్టుకున్న ఇండియా కూటమి అప్పుడే విచ్ఛిన్నం అవుతోందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నాడు శక్తి వందన్ వర్క్ షాప్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మహిళా రుణాలు, ముద్రా యోజన లోన్లపై...
బీహర్ పరిణామాలే ఇందుకు నిదర్శనం
తెలంగాణలో 10 లోక్సభ సీట్లు గెలుస్తామన్న బండి
హైదరాబాద్ : దేశానికి, తెలంగాణకు భవిష్యత్తు బీజేపీయేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. లోక్సభ స్థానాల్లో బీజేపీ ఈసారి 350కిపైగా స్థానాల్లో గెలవడం ఖాయమని, తెలంగాణలోనూ 10కి పైగా ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...