Sunday, June 4, 2023

BJP Party

రెజ్లర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ..

దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్నాళ్లుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. అయినా కేంద్ర సర్కారు రెజ్లర్ల గోడు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతూ వస్తున్నది.. ఈ...

అక్రమాలపై సమరశంఖం పూరిస్తున్న ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘..

ఆధారాలతో వెలుగులోకి తెస్తున్నాఉలుకూ పలుకూ లేని అధికార ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలకున్న సోయి వారికి లేకపోయే.. రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, సీతారాం పూర్ రామాయలయభూముల అన్యాక్రాంతమై వరుస కథనాలు రాసిన ఆదాబ్.. భూముల సంరక్షణ కోసం అలుపెరుగని పోరాటంచేస్తున్న రాష్ట్రీయ వానర సేన.. ఈ అక్రమ వ్యవహారంపై తీవ్రంగా స్పందించినబీజేపీ మహిళా నేత విజయశాంతి.. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు,...

ఏ జెండా తీసుకోవాలి?

దీంతో పార్టీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న అభివృద్ధి తీరు, రైతులకు న్యాయం చేసేందుకు చేస్తున్న పోరాటాన్ని చూస్తుంటే.. తమ స్వార్థం కోసం ఆ పార్టీలో చేరారా.. అనే ప్రశ్న అందరి ముందు తలెత్తుతోంది. మన దేశంలో ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థ ఉంది. రాజకీయ పార్టీలు దుకాణదారులుగా మారాయని భావించే పరిస్థితి ఏర్పడింది....

ఇది సారు.. కారు.. 60 పర్సంట్ సర్కార్..

దళిత బంధులో 30 శాతం ఎమ్మెల్యేలకు, మరో 30 శాతం సీఎం కుటుంబానికి కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రియల్ దందాలన్నింట్లో 60 శాతం కమీషన్లు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు… అవినీతి సర్కార్ ట్రిపుల్ వన్, కోకాపేట భూములను బీఆర్ఎస్ కు కేటాయింపుపై కోర్టుకు వెళతాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్...

ఇది పేరుకే ప్రజలస్వామ్యం..

ప్రజాస్వామ్యం ఇది పేరుకే ప్రజలస్వామ్యం..ఎవరు వచ్చిన పీకేది ఏమి లేదు..మధ్యతరగతి కుటుంబాల్లోమార్పు తెచ్చిందేమి లేదు..పాలకులు ఎవరు వచ్చినాలేనోడు లేనట్టే ఉంటున్నాడు..ఉన్నోడు ఇంకా బలిసిపోతూనే ఉన్నాడు..ఇది ప్రజాస్వామ్యం కాదు..అవినీతిపరుల దోపిడీ రాజ్యం..అవినీతి పరులను అంతమొందించేసమయం దగ్గర పడుతుంది..ఓ ఓటరన్న మేలుకో అవినీతినిఅంతమొందించి నీ ఓటుతో బుద్ది చెప్పు.. ప్రవీణ్‌ గౌడ్‌ రామస్వామి

కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే..

ఏం సాధించారని కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాలు…? ప్రజల్లో పేరున్న వారికే టికెట్లు.. సర్వే నివేదికలను ఆధారం చేసుకునే టిక్కెట్స్‌ ఇస్తాం.. తెలంగాణాలో బీజేపీయే బీ.ఆర్‌.ఎస్‌. కు పోటీ.. నాయకులు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉండాలి.. కాంగ్రెస్‌లో ఉన్న ఎమ్మెల్యే దిక్కులు చూస్తున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుబండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌ లో ఘనంగా ప్రారంభమైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌ : నిత్యం...

మరోసారి తెలంగాణ పర్యటనకు ప్రియాంకగాంధీ..

మెదక్ జిల్లాలో బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం జూన్ లేదా జులై నెలలో సభకు ప్లాన్ న్యూ ఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీ నాయకుల్లో ఫుల్ జోష్ తీసుకువచ్చింది. ఓటమి తర్వాత ఓటమి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ శ్రేణులకు ఈ విజయం ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాల...

మా వ్యూహం మాకుంది..

నోట్ల రద్దు అంశంపై ఆసక్తిర వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి.. అవినీతిపరులే రూ.2 వేల నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నారు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ మా చేతుల్లో లేదు.. ఆధారాలున్నాయి కాబట్టే మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.. ఫ్లెక్సీలు పెట్టించుకున్నంత మాత్రాన కేసీఆర్ దేశానికి నేత కాలేరు : కిషన్ రెడ్డి.. హైదరాబాద్ : రూ.2...

జీఓ నెం.111.. కళ్ళు చెదిరే స్కాం..

పేరుకే రియల్ ఎస్టేట్ దందా లక్షల కోట్ల దందాకు తెరలేపిన కల్వకుంట్ల కుటుంబం.. బీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు… కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి.. ఆ స్థలంలో పేదలకు ఇండ్లు కట్టివ్వాలి, లేనిపక్షంలో తీవ్ర ఎత్తున ఉద్యమిస్తాం.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేయాలని ఒప్పొందం చేసుకున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర...
- Advertisement -spot_img

Latest News

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతాపం

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్‌, జపాన్‌, తైవాన్‌, పాక్‌ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...
- Advertisement -spot_img