Monday, December 11, 2023

BJP Party

ఉత్తరాది గోముద్రకు సంకేతం

ఉత్తర, దక్షణం అంటూ విభేదాలు సరికాదు.. సెంథిల్‌ వ్యాఖ్యలను పరోక్షంగా తిప్పికొట్టిన తమిళసై అహ్మాదాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఉత్తరాది రాష్ట్రాలు గోముద్రకు సంకేతమని, గోమూత్రానికి కాదు అని తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ అన్నారు. అహ్మాదాబాద్‌లోని గుజరాత్‌ యూనివర్సిటీలో జరిగిన కల్చరల్‌ ఎకానవిూ కాన్‌క్లేవ్‌లో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లోక్‌సభలో డీఎంకే...

పార్లమెంట్‌లో ప్లకార్డుల ప్రదర్శన నిషేధం

ఎవరైనా అలాచేస్తే చర్యలు తీసుకుంటాం ఎంపీలను హెచ్చరించిన స్పీకర్‌ ఓంబిర్లా న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : లోక్‌సభలో ప్లకార్డులు తీసుకుని రావొద్దని.. సభలో గౌరవం, క్రమశిక్షణను కొనసాగించాల్సిన అవసరం ఉందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఎంపీలకు హెచ్చరిక జారీ చేశారు. ప్లకార్డులు సరికాదన్నారు. ఇది పార్లమెంట్రీ వ్యవహారాలకు తగదన్నారు. ఒకవేళ ఎవరైనా ప్లకార్డులు తీసుకొస్తే మాత్రం.....

సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను వక్రీకరించారు

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చెన్నై (ఆదాబ్‌ హైదరాబాద్‌): సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఆరోపించారు. కరూర్‌ జిల్లాలో జరిగిన యువ కార్యకర్తల భేటీలో ఉదయనిధి మాట్లా డుతూ గతంలో సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యల ను ప్రస్తావిం చారు. మధ్యప్ర దేశ్‌...

తన వ్యాఖ్యలను వక్రీకరించారు : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌

చెన్నై : సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఆరోపించారు. కరూర్‌ జిల్లాలో జరిగిన యువ కార్యకర్తల భేటీలో ఉదయనిధి మాట్లాడుతూ గతంలో సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ గతంలో తాను సనాతన...

మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం

మధ్యప్రదేశ్‌లో మళ్లీ అధికారం ప్రజల తీర్పును స్వాగతించిన ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలనుంచి అందిన తీర్పుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఖర్గే, రాహుల్‌ న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బిజెపి ఘన విజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లోను ఆ పార్టీ ప్రభు త్వాలు ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై...

కేసీఆర్‌ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషం

కాంగ్రెస్‌, రేవంత్‌ రెడ్డిలకు అభినందనలు.. ముస్లిం ఇండ్లను కూల్చినోళ్లకే ముస్లింలు ఓట్లేస్తారా? హిందూ సమాజమంతా ఆలోచించాలి.. ఓడినా, గెలిచినా బండి సంజయ్‌ ప్రజల్లోనే ఉంటారు.. బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ నా హ్యాట్సాఫ్‌. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) :కేసీఆర్‌ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ...

గెలిచిన “మార్పు ” నినాదం

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సోనియమ్మకు అంకితం.. ‘‘టీపీసీసీచీఫ్‌ రేవంత్‌రెడ్డి ఒంటిచేత్తో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి చేసిన కృషి ఫలించింది. కేసీఆర్‌ను ఆయన భాషలోనే తిడుతూ.. అక్రమలను ఎండగడుతూ చేసిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చింది. మరోపక్క పార్టీలోని అసంతృప్త నాయకులను ఏకతాటిపైకి తేవడంలోనూ ఆయన విజయం సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌...

ప్రజాతీర్పును గౌరవిస్తా..

ఎమ్మెల్యే తలసాని రాంగోపాల్‌ పేట్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ప్రజాతీర్పును గౌరవిస్తామని మాజీ మంత్రి, సనత్‌ నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.ఆదివారం ఉస్మానియా యునివర్సిటీలో కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లోని కౌంటింగ్‌ కేంద్రం వద్ద అధికారులు ఫలితాలు ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను సనత్‌నగర్‌ నుండి మూడోసారి గెలిచానన్న సంతోషం కంటే ప్రభు...

హ్యాట్రిక్‌ విజయం కొట్టిన రాజాసింగ్‌

ఓడించేందుకు బిఆర్‌ఎస్‌ చేసిన ప్రయత్నాలు విఫలం అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన వారు అనేకులు.. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించారు. రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించి రికార్డు సాధించారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా రాజాసింగ్‌ గెలుస్తు వస్తున్నారు. 2021లో...

గ్రేటర్‌పై బీజేపీ భారీ ఆశలు

కనీసం 6 సీట్లు గెలుస్తామన్న ధీమా మొత్తంగా 20కి తగ్గవని అంటున్న నేతలు హైదరాబాద్‌ : నేడు ఫలితాలు వెలువడనున్న తరుణంలో అసెంబ్లీలో స్థానాలపై బీజేపీ భారీగానే ఆశలు పెట్టుకుంది. కనీసం 20 సీట్లకు తగ్గక పోవచ్చని నమ్మకంగా చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, బిసి సిఎం అవుతాడని చెప్పినా.. 20 మాత్రం వస్తాయని అంటున్నారు. ప్రధానంగా...
- Advertisement -

Latest News

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ...
- Advertisement -