Sunday, December 10, 2023

new delhi

ఏకకాలంలో 41 చోట్ల ఎన్‌ఐఏ దాడులు

న్యూఢిల్లీ : ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ శనివారం ఆకస్మిక దాడులు చేపట్టింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఏకకాలంలో 41 చోట్ల ఉదయం నుంచి విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. మహారాష్ట్రలో 40 ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. థానే రూరల్‌ ప్రాంతంలో 31 చోట్ల, థానే సిటీలో 9 చోట్ల,...

కాంగ్రెస్‌ ఎంపి బంధువుల ఇంట్లో ఐటి సోదాలు

భారీగా నగదు పట్టివేత న్యూఢిల్లీ : జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ సాహూ బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకూ రూ.200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడిరది. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్‌లలో ఐటీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కూడా...

లోక్‌సభకు రేవంత్‌రెడ్డి రాజీనామ

స్పీకర్‌ ఓంబిర్లాను కలిసి లేఖ అందచేత న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సిఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి మల్కాజిగిరి లోక్‌సభ సీటుకు రాజీనామా చేశారు. స్పీకర్‌ ఓం బిర్లాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. లోక్‌సభ సభ్యత్వానికి రేవంత్‌ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ ఓం బిర్లాకు రేవంత్‌ రెడ్డి...

నన్ను మరీ అంతగా పొగడడం మంచిది కాదు

ఇది నాకూ ప్రజలకు మధ్య దూరం పెంచుతుంది సొంత ఎంపిలకు ప్రధాని మోడీ సూచన న్యూఢిల్లీ : తనను ’ఆదరణీయ’ లేదా ‘శ్రీ’ మోదీ అంటూ సంబోధించవద్దని ప్రధాని మోదీ గురువారం తన సహచర ఎంపీలకు సూచించారు. దేశరాజధానిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు సూచన చేశారు. తన పేరుకు ఇలాంటి గౌరవవాచకాలు జోడిస్తే...

సుమారు వంద అక్రమ వెబ్‌సైట్లు

న్యూఢిల్లీ : సుమారు వందకుపైగా అక్రమ వెబ్‌సైట్లపై కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకున్నది. ఆ వెబ్‌సైట్లు వ్యవస్థీకృత అక్రమ పెట్టుబుడులు, పార్ట్‌టైం జాబ్‌ మోసాలకు పాల్పడుతున్న కేంద్ర హోంశాఖ తెలిపింది. విదేశీ వ్యక్తులు ఆ వెబ్‌సైట్లను ఆపరేట్‌ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడిరచారు. కేంద్ర హోంశాఖకు చెందిన నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ త్రెట్‌ అనలిటిక్స్‌ యూనిట్‌కు...

ఎంపి పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా

న్యూఢిల్లీ : ఎంపీ పదవికి రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం పార్లమెంట్‌కు వెళ్లారు. స్పీకర్‌ ఓం బిర్లాను కలసి రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించారు. గురువారం మధ్యాహ్నం 1:4...

అసెంబ్లీలో గెలిచిన ఎంపిలు లోక్‌సభకు రాజీనామాలు

న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, పలువురు కేంద్ర మంత్రులు బుధవారం తమ లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఈ నేతలు పార్లమెంట్‌లోని స్పీకర్‌...

కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసిన రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ...

ఇఇపిసి ఇండియా నుండి స్టార్‌ పెర్ఫార్మర్‌ అవార్డును అందుకున్నతోషిబా ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌ ): భారతదేశం యొక్క ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ పరికరాల మార్కెట్‌లో అగ్రగా మిగా ఉన్న తోషిబా ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టిటిడిఐ)ను, ఇంజనీరింగ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఇపిసి) స్టార్‌ పెర్ఫార్మర్‌ అవార్డుతో సత్కరించింది. ఎలక్ట్రిక్‌ మోటార్లు, జనరేటర్లు మరియుఏ ట్రాన్స్‌ ఫార్మరు, విడిభాగాలు -...

కర్ణి సేన చీఫ్‌ హత్య మా పనే

లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యుడు న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : సుఖ్‌దేవ్‌ సింగ్‌పై కాల్పుల ఘటనకు తామే బాధ్యులమని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యుడు రోహిత్‌ గొదారా ప్రకటించారు. కర్ణి సేన చీఫ్‌ హత్యకు తమ గ్యాంగ్‌దే పూర్తి బాధ్యతని రోహిత్‌ గొదారా ఫేస్‌బుక్‌ వేదికగా వెల్లడిరచారు. ‘‘సోదరులందరికీ నమస్కారం. నా పేరు రోహిత్‌ గోదార...
- Advertisement -

Latest News

భారీగా నగదు పట్టివేత

కాంగ్రెస్‌ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు.. ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...
- Advertisement -