అయోధ్య విజయంతో మోడీకి కేబినేట్ అభినందన
జన్మజన్మలకు ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం
ఏకవాక్య తీర్మానంతో మంత్రివర్గం తీర్మానం
అయోధ్యలో రద్దీ తగ్గేవరకు వెళ్లొద్దని మంత్రులకు మోడీ హితవు
ముందస్తు వివరాలు ఇవ్వాలని వీఐపీలకు సూచన
న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర క్యాబినెట్ బుధవారంనాడు ఏకగ్రీవంగా ఒక...
విడుదల చేసిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందుగా గురువారం శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంప్ను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. దీనితో పాటు రాముని చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ 48 పేజీల పుస్తకంలో 20 దేశాల స్టాంపులు...
తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్ ల కేటాయింపు
ఏపీకి ముగ్గురు అధికారుల కేటాయింపు
వీరంతా 2022 బ్యాచ్ కు చెందిన అధికారులు
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 9మంది అధికారులను కేటాయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ...
తెలంగాణకు ఆరుగురు.. ఎపికి ముగ్గురు కేటాయింపు
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 9మంది అధికారులను కేటాయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్కు చెందిన వాళ్లు. తెలంగాణకు అయేషా ఫాతిమా,...
ముగ్గురు ముఖ్యమంత్రులది విభిన్నదారి
అమర్ దేవులపల్లి పుస్తకం ఆవిష్కరణ
‘ది డెక్కన్ పవర్ ప్లే’ పేరిట రాజకీయాల అక్షరరూపం
ఆవిష్కరించిన ప్రధాని మాజీ సలహాదారు సంజయ్ బారు
న్యూఢిల్లీ : ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్ రచించిన ’ది డెక్కన్ పవర్ ప్లే ’ పుస్తకాన్ని మాజీ ప్రధాని మీడియా మాజీ సలహాదారు సంజయ్ బారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి...
మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీకి పలు సలహాలు
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ’వన్ నేషన్`వన్ ఎలక్షన్’పై ఏర్పాటైన కమిటీకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఇప్పటికే 5,000కు పైగా సూచనలు అందాయి. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టపరమైన పరిపాలనా విధానంలో మార్పులు చేసేందుకు...
ఈ బంధాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తాం
రష్యా పర్యటనపై విదేశాంగ మంత్రి జయశంకర్
న్యూఢిల్లీ : తన రష్యా పర్యటనతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఉన్న స్నేహం గురించి పాశ్చాత్య మీడియా చేసిన విమర్శలకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ప్రజలు నన్ను చదవలేకపోతున్నారంటే, నా మైండ్...
రైళ్లు, విమానాల రాకపోకల్లో ఆలస్యం
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీని పొగమంచు కప్పుకుంది. ఢిల్లీ - ఎన్సీఆర్ పరిధిలో మంచు ప్రభావంతో అనేక రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. శనివారం అత్యల్పంగా 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు కారణంగా భారత వాతావరణ శాఖ రెడ్...
8న ఖరారుకానున్న రూట్ మ్యాప్
న్యూఢిల్లీ : దేశ ప్రజలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోతున్న భారత్ న్యాయ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే 14 రాష్ట్రాల మీదుగా 67 రోజుల పాటు యాత్ర చేయాలని నిర్ణయించగా.. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ రూట్మ్యాప్ను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...