Saturday, July 27, 2024

elections

ఉచితాలు.. ఉచితాలు

ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు ఎవరడిగారు ఉచితాలను.. ప్రజలకు నిజంగా కావలసిన ఉచితాలు రెండు.. విద్య, వైద్యం ఈ రెండింటిని అందిస్తే అన్నింటిలో ఎదుగుతారు.. సామాన్య పౌరుడు ఆలోచించు మిత్రమా….! ఆంజనేయులు దోమ

నీ ఓటు రేపటి దేశ భవిష్యత్తు

రాజ్యాంగం సాక్షిగా స‌రియైన‌ నాయకుడికి ఓటు వేయలేమా..? యువతలో ఎన్నికల చిచ్చు.. పెడుతున్నది.. ఎవడు.. భారతదేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా కులాల, మతాల, నాయకులు అంటూ మన ఇండ్ల ముందుకు వచ్చి మీకు ఉన్న ప్రేమానురాగాలను.. విడగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసే ఈ నాయకులని తరిమి కొట్టి…. సరైన దేశ అభివృద్ధికి కృషి చేసే...

ప్రతి పక్షాలు ఎవరి పక్షం..

ప్రతి పక్షాలు ఎవరి పక్షం.. ప్రజల వైపా.. వాళ్ళ స్వార్థం వైపా.. గతంలో పెద్ద దొర నేర్పిన నీతి ఏంటి.. గులాబీ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ కూడా మళ్ళీ పక్కపార్టీలో గెలిచినా ఎమ్మెల్యేలను పదవుల ఎరవేశి తన ఫాంహౌస్‌ లో గొర్రెల్లా మేపి రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసిండు కానీ కాలం చెప్పిన నీతి...

బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొడిచిన పొత్తు

త్వ‌ర‌లోనే పొత్తుకు సంబంధించి విధివిధానాలు తెలంగాణలో ముక్కోణపు పోటీకి అవకాశం నందిన‌గ‌ర్‌ కేసీఆర్ నివాసంలో ప్ర‌వీణ్ భేటీ లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్‌తో క‌లిసి పోటీ చేయాల‌ని బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిర్ణ‌యించారు....

కాంగ్రెస్‌లోకి గడల..

ఖమ్మం, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ? ఎంపీ టిక్కెట్‌ కోసం దరఖాస్తు.. గతంలో బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపాటు ప్రస్తుతం లాంగ్‌ లీవ్‌లో గడల శ్రీనివాస్‌ రావు పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌ మాజీ డైరెక్టర్‌ గడల శ్రీనివాస్‌రావు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఆయన సిద్ధమయ్యారు. ఖమ్మం, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో...

ఏపీలో పొలిటికల్ వెదర్…

ఎన్నికలు సమీపిస్తుండటంలో ఏపీలో పొలిటికల్ వెదర్ హీటెక్కుతోంది. అధికార వైసీపీ నేతలు టీడీపీ చీఫ్ చంద్రబాబే టార్గెట్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీలోని కీలక నేతలంతా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ చీఫ్ బాబుపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధానికి మరో...

ఎవరి లెక్కలు వారివి.. .

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు సమీక్షల బిజీలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రంగంలోకి దిగితున్న కాంగ్రెస్, బీజేపీ ల నుంచి అధినేతలు తెలంగాణలో మొద‌లైన లోక్‌సభ ఎన్నికల హడావుడి తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్‌ అధిష్ఠానం కూడా స్పెషల్‌ ఫోకస్...

ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం

మేనిఫెస్టో కమిటీ భేటీలో మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌ : ఎన్నికల ముందు ఒక మంచి మేనిఫెస్టో అందించగలిగామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం మంత్రి అధ్యక్షతన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ...

కేసీఆర్‌కే ఎందుకు ఓటేయాలి

పార్లమెంట్‌ ఎన్నికలపై కేటీఆర్‌ చర్చ హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో కేటీఆర్‌ తన సోషల్‌ విూడియా ఖాతాల్లో మరోసారి ప్రకటించారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ టీమ్‌ కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలి.. అంటూ వినూత్న క్యాంపెయినింగ్‌కు తెర లేపారు. 16, 17వ లోక్‌సభ గణాంకాలను ఓ సారి పరిశీలిస్తే.....

అబద్దాల ముందు అభివృద్ధి ఓడిపోయింది..

కాంగ్రెస్‌ దుష్ప్రచారం వల్లనే ఓడిపోయాం అయిన మూడోవంతు సీట్లను గెల్చుకున్నాం పనులు చేయకుండా ప్రచారం చేస్తే బాగుండేది ఓట్ల తేడాకూడా కేవలం 1.85 శాతం మాత్రమే కలసికట్టుగా పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవాలి మహబూబాబాద్‌ సమీక్షలో బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ హైదరాబాద్‌ : పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్‌ చేసి ఉంటే బీఆర్‌ఎస్‌ గెలిచేదని బీఅర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -