న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడం కోసం ఆయ న నాగౌర్లో పర్యటించారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రచార రథం పై భాగం ఓ విద్యుత్తు వైరుకు తగిలింది. వెంటనే నిప్పు రవ్వలు ఎగసిపడి,...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...