Monday, May 6, 2024

students

కాస్మోటిక్‌ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ..

బీసీ పోస్ట్‌మెట్రిక్‌ హాస్టల్‌ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త.. బ్లాంకెట్లు, బేడీషీడ్స్, నోట్ బుక్స్ అందించేలా ప్రణాళిక.. 35 వేలమంది విద్యార్థులకు చేకూరనున్న లబ్ది.. బీసీ పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌ విద్యార్థులకు తెలంగాణ సర్కారు శుభవార్త తెలిపింది. కాస్మోటిక్‌ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్లాంకెట్లు, బెడ్‌ షీట్స్‌, నోట్‌ బుక్స్‌ తదితరాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది....

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు..

ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే రెండవ, నాలుగవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్డుల అధ్వర్యంలో రోడ్ పై బైఠాయించి శాంతి యుతంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.. ఈ అక్రమ అరెస్ట్ లను విద్యార్ది లోకం తీవ్రంగా...

హిమాన్స్ అన్నా మా స్కూల్‌ను దత్తత తీసుకోవా..!

కల్వకుంట్ల హిమాన్షుకు విద్యార్థుల నుంచి రిక్వెస్టులు తమ స్కూల్‌ను కూడా దత్తత తీసుకోవాలంటూ విన్నపం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు హైదరాబాద్, 14 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :"హిమాన్షు అన్నా.. మా స్కూల్‌లో వాష్ రూమ్స్‌ సరిగ్గా లేవు.. మాకు బెంచీలు బాలేవు.. ఇక కంప్యూటర్లు లేనే లేవు. మంచి స్కూల్ డ్రెస్సులు, కరాటే,...

వసతిగృహ విద్యార్థుల ఆవేధన పట్టే దెవరికి?

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వున్న సంక్షేమ హాస్టల్‌ లలో విద్య ను అభ్యసిస్తూ వున్న విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారనే కథనాలు వినవస్తున్నాయి.విద్యా సంవత్సరం ప్రారంభ మయి నెల అవుతూ ఉంది. గడిచిన ఏడు కొన్ని మరణాల వల్ల విద్యార్థులు బయ కంపితులు అవుతూ వున్నారు. పౌష్టికాహార లోపం.. రక్తహీనత, సమస్యలుక్షేత్రస్థాయిలో కొరవడిన...

అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో రైల్..

మునుపెన్నడూ లేని విధంగా స్టూడెంట్ పాస్.. ఒక్క పాస్‌ కాదు మరెన్నో ప్రయోజనాలు కూడా.. కొన్ని షరతులు విధించిన మెట్రో యాజమాన్యం.. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణికుల కోసం మరో గుడ్‌న్యూస్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు మహిళలు, వృద్ధులు, రోజూ ప్రయాణించే కస్టమర్లకు ఆఫర్లు ఇచ్చిన మెట్రో.. మొట్టమొదటి సారిగా స్టూడెంట్స్‌ కోసం అదిరిపోయే ఆఫర్‌‌ను తీసుకొచ్చింది. అయితే మెట్రో...

గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు..

విద్యార్థులు నిరంతరం శ్రామించాలి సూచించిన కల్లు గీత పారిశ్రామిక ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ హనుమకొండ, గౌడ విద్యార్థుల లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాలని తెలంగాణ కల్లు గీత పారిశ్రామిక, ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అన్నారు. హనుమకొండ జిల్లా గోపా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హంటర్...

విద్యార్థులందరికీ సమాన స్కాలర్ షిప్ వర్తింప చేయాలి..

డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం..హైదరాబాద్, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ కళాశాలలకు వెళ్ళే విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగానే ఇంటినుండి కళాశాలలకు వచ్చే విద్యార్థులకు సమాన స్కాలర్ షిప్ వర్తింప చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ లు బీసీ సంక్షేమ...

ఏపీ విద్యార్థులకు శుభవార్త.. !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిపూట బడులను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని బోర్డుల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు ఈ...

ఆజ్ కీ బాత్..

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంటేనిజమేనేమో అనుకున్న ..కొన్ని కార్యక్రమాలు చూస్తే ఇవిదశాబ్ది ఉత్సవాలు కాదుబిఆర్ఎస్ పార్టీ ప్రచారాలని తెలుస్తుంది…దొర పార్టీ తరఫున బిఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తేప్రజలు నమ్మే స్థితిలో లేరు..కనుక ఏకంగా అధికారుల చేత ప్రభుత్వం చేయనిపనులను చేసినట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నావు…ఎన్ని ఎత్తులకు పైఎత్తులు వేసినతెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు…తెలంగాణ...

గాలి నుంచి స్వచ్ఛమైన విద్యుత్తు..

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ అమ్హెరెసెట్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అత్యద్భుత ఆవిష్కరణ చేసింది. పలుచని గాలి నుంచి విదుత్తును ఉత్పత్తి చేశారు. 10 నానోమీటర్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన నానోపోర్‌లతో పదార్థాన్ని పెప్పర్‌ చేయడం ద్వారా గాలిలోని తేమ నుంచి నిరంతరం విద్యుత్తును సేకరించే పరికరంగా ఏ పదార్థాన్నైనా మార్చవచ్చని నిరూపించారు....
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -