Monday, May 6, 2024

students

ఐఐటి కాన్పూర్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ

ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఆటగాళ్లు కాన్పూర్‌ : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్‌లో విద్యార్థులు చితకొట్టుకున్నారు. కళాశాలలో శనివారం జరిగిన వార్షిక క్రీడా కార్యక్రమంలో రెండు కబడ్డీ జట్ల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వైఎంసీఏ`ఎన్‌ఎస్‌యూటీ జట్ల మధ్య ఈ...

తోకముడిచింది మంత్రులు..

ఇది మా నైతిక విజయం అన్న నిరుద్యోగ జేఏసీ క్రాంతి.. హైదరాబాద్ : గురువారం రోజు ఓయూలో ఫ్లెఓవర్ శంకుస్థాపన కు వస్తామని ప్రగల్బాలు పలికినటువంటి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, మహమూద్ అలీ తదితరులు విద్యార్థులకు భయపడి ఓయూ కు రాలేకపోయి చివరకు డిఫ్యూటి మేయర్ తో శంకుస్థాపన చేయించారు. ఇది విద్యార్థుల...

విద్యార్థులకు ఆరుబయటే భోజనాలు

హెచ్‌ఎం, వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తచేసిన పీఓ విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి హెచ్‌డబ్బ్యుఓకు షోకాజ్‌ నోటీసు పిల్లల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : పిఓ ప్రతీక్‌జైన్‌ పాల్వంచ : పాల్వంచలోని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమపాఠశాలలో విద్యార్థులకు ఆరుబయట భోజనాలు పెట్టడం చూసి ఐటిడిఎ పిఓ ప్రతీక్‌జైన్‌ హెచ్‌ఎం, వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం...

6వ నుంచి 9వ తరగతి విద్యార్థులకు ‘తపాలాశాఖ’ స్కాలర్‌షిప్‌..

ఎంపికైతే ఏటా రూ.6 వేల ఉపకార వేతనం.. న్యూ ఢిల్లీ: ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు తపాలాశాఖ దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన స్కాలర్‌ షిప్‌ కోసం పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. నేటితరం విద్యార్థుల్లో హిస్టరీ, స్పోర్ట్స్‌, విజ్ఞానం, సమకాలీన అంశాలు వంటి పలు అంశాలపై ఈ పోటీ పరీక్షలు ఉంటాయి. తపాలా...

గురుకులాలు కావవి నరకానికి ద్వారాలు..

ఉదయం అల్పాహారం పులిహోరలో బొంత పురుగులు.. నాణ్యత లేని భోజనం పెడుతున్నారని బాలికలు కంటతడి.. అసంపూర్తిగా వార్డెన్ పర్యవేక్షణ.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఇబ్రాహీంపట్నం: మంచాల మండల కేంద్రంలోనీ బీసి గురుకుల పాఠశాలలో శనివారం ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గురుకులంలోని విద్యార్థులకు పుడ్‌ పాయిజన్‌ అయ్యిందని ప్రచారం కావడంతో తల్లి దండ్రులు పిల్లలను చూడడానికి వచ్చారు. విషయం...

అత్యుత్తమ కోచింగ్ హబ్‌ రాజస్థాన్ కోటలో విద్యార్థుల ఆత్మహత్య..

దేశంలోనే అత్యుత్తమ కోచింగ్ హబ్‌గా పేరొందిన రాజస్థాన్ లోని కోటలో తాజాగా మరో ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే జేఈఈ మెయిన్, వైద్య విద్యను అభ్యసించడానికి జరిపే నీట్, ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ అధికారులు కావాలని ఆకాంక్షించే వారి కోసం కోటలో పలు కోచింగ్...

విద్యార్థులా..? గ్యాంగ్ స్టర్ లా..?

స్టూడెంట్స్ రూంలో డేంజరస్ వెపన్స్.. పుస్తకాల స్థానంలో మారణాయుధాలు.. యూపీ ప్రయాగ్ రాజ్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన.. వేళ్ళూనుకుపోతున్న గన్స్ కల్చర్.. వివరాలు తెలిపిన ప్రయాగ్ రాజ్ పోలీసులు.. లక్నో: ఇద్దరు విద్యార్ధుల మధ్య చలరేగిన వివాదం చిరిగిచిరిగి గాలివానగా మారింది. దీంతో పుస్తకాలు ఉండాల్సిన విద్యార్థుల హాస్టళ్లలో మారణాయుధాలు చేరాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా తుపాకులు, బాంబ్‌లు లభించాయి. ఈ...

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలని నిరసన

మోకాళ్లపై నిలబడి సీఎం కెసిఆర్ కు నాన్ టీచింగ్ ఉద్యోగుల విజ్ఞప్తిఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కే. చంద్రశేఖర్ రావు గారికి మోకాళ్లపై నిలబడి విజ్ఞప్తి చేశారు.ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్...

విదేశాల్లో అవమానం

భారతీయ విద్యార్థులకు ఎదురైన చేదు అనుభవం.. 21 మందిని వెనక్కి పంపిన అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు.. సరైన పత్రాలు లేవంటూ ఆరోపణలు.. హైదరాబాద్‌ : ఉన్నత చదువులు చదివేందుకు ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తిరిగి భారత్‌కు వెనక్కి పంపారు. అమెరికాలోని పలు...

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలే..

బీ.ఆర్.ఎస్. కాదు భారత్ అవినీతి సమితి.. వెల్లడించిన ఎబివిపి అఖిల భారతీయ సంఘటన మంత్రి ఆశిష్ చౌహాన్.. కదనభేరి నుంచి తెలంగాణ సర్కార్ కు ఏబీవీపీ హెచ్చరిక.. విద్యార్థులనుద్దేశించి ఆశిష్ చౌహాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వచ్చిన విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం.. హైదరాబాద్ ని భారత దేశంలో ఒక గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా చూడాలనుకున్నాం.....
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -