అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద గురువారం విద్యార్థుల ఆందోళనకు దిగారు. ఓయూ లైబ్రరీ నుండి పరిపాలన భవనం వద్దకు విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా పరిపాలనా భవనానికి ఉన్న ముళ్ళ కంచెలు తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇకనైనా ఓయూ వీసీ నియంతృత్వ...
రేణుక, సాయికిరణ్ ఓకేషనల్ కళాశాలల యాజమాన్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి
రోడ్డు పక్కనే ఈ కళాశాలు కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా..
టీ.సి.లు మేమ్మోల పేరిట 3 నుంచి 5 వేల రూపాయల వరకు వసూళ్లు
ఈ కళాశాలల్లో అయితే పైర్ సెప్టీ,ప్లే గ్రౌండ్, సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్లు అసలే లేవు
మమ్ముల మత్తులో జిల్లా నోడల్ అధికారి..
టీఎన్వీఎస్...
కరీంనగర్ (ఆదాబ్ హైదరాబాద్): స్థానిక పద్యనగర్ లోని పారమిత హెరిటేజ్ ఉన్నత పాఠశాలకు చెందిన వి. అశ్విత 10వ తరగతి, బి. వంశిక, 9వతరగతి చదువుతన్న విద్యార్థులు, ఇటీవల కరీంనగర్ లో నిర్వహించిన, సీనియర్స మహిళా కబడ్డి జిల్లాస్థాయి ఎంపిక పోటీలలో, అత్యంత ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల, ప్రధానోపాద్యాయులు...
సికింద్రాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : తార్నాక డివిజన్ లాలాగూడ లోని తక్షశిల పాఠశాలలో కార్నివాల్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ నాలెడ్జ్ షో ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ప్రత్యేకంగా బ్లూటూత్ రోబో పిల్లలను ఎంతోగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తను ప్రీత్...
భారత్ నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాకు విద్యార్థులు
15 ఏళ్ల తర్వాత మొదటిసారి టాప్లో భారతీయులు
మూడేళ్ల నుంచి క్రమంగా తగ్గుతున్న చైనీయులు
ఓపెన్ డోర్స్ తాజా రిపోర్టులో వెల్లడి
ఉన్నత విద్య కోసం అమెరికా ఫ్లైటెక్కుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది రికార్డు సంఖ్యకు చేరింది.2022-23 విద్యా సంవత్సరంలో ఏకంగా 2,68,923 మంది భారతీయ...
విషయం తెలుసుకొని చలించిపోయిన జిల్లా న్యాయమూర్తులు
జిల్లా న్యాయ సేవ అధికార.. సంస్థ ఆదేశాలతోహాస్టల్లో వంట మనుషుల నియామకం
నవాబుపేట : హాస్టల్లో వంట మనుషులు లేక ఆకలితో విద్యార్థినిలు అలమటించిన సంఘటన వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట్ మండల కేంద్రంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి సామాజిక మాధ్య మాలలో రావడానికి చూసి జిల్లా న్యాయ మూర్తులు...
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు డాక్టర్ గాజుల ప్రభాకర్, డాక్టర్ పాపతోటి నరేంద్రకుమార్ లు మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాధించారు. బ్యాక్టీరియా మెటబొలైట్ నుండి బయో పెస్టిసైడ్ తయారుచేసి, కెమికల్ పెస్టిసైడ్ కన్నా త్వరగా, మెరుగ్గా పనిచేసే విధంగా తయారు చేయుటకు వారు రూపొందించిన ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన...
మీకు అండగా తెలంగాణ ప్రజలు ఉన్నారు - ఓయూ జాక్ బాలలక్ష్మీ
జనగామ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ రౌండ్ టేబుల్ సమావేశం..
జనగామ : జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజు స్థానిక ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలో జనగామ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో మంగళంపల్లి రాజు అధ్యక్షతన నిరుద్యోగులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా...
ఏజెంట్ సపోర్ట్ లేకుండా విదేశాలలో సవాళ్లను అధిగమించడానికి ఎంతో ఉపయోగం..
హైదరాబాద్ : టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్ మద్దతుతో ప్రముఖ టెక్-ఎనేబుల్డ్ ఇంటర్నేషనల్ కాలేజీ అడ్మిషన్స్ కోచింగ్ ప్లాట్ఫామ్ అయిన హాల్ప్ ఏజెంట్ సపోర్ట్ లేకుండా విదేశాలలో చదువుకునే స్వతంత్ర భారతీయ విద్యార్థులు ఎదు ర్కొంటున్న అడ్డంకులను అధిగమించడంలో వారికి సాయం చేసే లక్ష్యంతో...
20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
జడ్చర్ల : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు బోల్తా పడింది. దీంతో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మౌంట్ బాసిల్ స్కూల్కు చెందిన బస్సు జడ్చర్ల`మహబూబ్నగర్ మార్గంలో కొత్త తండా వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో బస్సులో విద్యార్థులు...