Thursday, May 2, 2024

తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చిన కుక్క..పండగ చేసిన యజమాని

తప్పక చదవండి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తన పెంపుడు కుక్క తొమ్మిది పిల్లలకు జన్మనివ్వడంతో ఆనందంలో తేలిపోయింది. ఆ సంతోషంలో 400 మందికి విందు ఇచ్చింది. హామిర్‌పుర్‌లోని మేరాపుర్‌కు చెందిన రాజ్‌కాళి అనే మహిళ ’చట్నీ’ అనే కుక్కను కొంతకాలంగా పెంచుకుంటోంది. ఆ కుక్క ఇటీవలే 9 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో గ్రామస్థులు, బంధువు లకు రాజ్‌కాళి బుధవారం విందును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కుక్క పిల్లలను అందంగా అలకరించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు