Monday, May 6, 2024

ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి రెచ్చిపోతున్న అనుచరులు

తప్పక చదవండి

నెల్లూరు : నెల్లూరులో ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. నెల్లూరు చెరువులో రాత్రికి రాత్రి యంత్రాలతో లే అవుట్లు. యధేచ్ఛగా స్థలాల అమ్మకాలు, రూ.కోట్లు స్వాహా చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదులు చేసినా రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇరుకుళల పరమేశ్వరి ఆలయం సవిూపంలోని ప్రభుత్వ భూములూ దురాక్రమణకు గురవుతున్నాయి. రాత్రికి రాత్రి యంత్రాలతో లే అవుట్లు. కాలువలు, గుంటలూ పుడ్చివేస్తూ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి అనుచరులు హల్‌చల్‌ చేస్తున్నారు.ఇదేమని ప్రశ్నించిన స్థానికులని తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారు. నగరంలోని ముఖ్య కూడళ్లలో విలువైన స్థలాలు ఆక్రమించి విజయ డైరీ పార్లర్లు ఏర్పాటు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు