నెల్లూరు : నెల్లూరులో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. నెల్లూరు చెరువులో రాత్రికి రాత్రి యంత్రాలతో లే అవుట్లు. యధేచ్ఛగా స్థలాల అమ్మకాలు, రూ.కోట్లు స్వాహా చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదులు చేసినా రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇరుకుళల పరమేశ్వరి ఆలయం సవిూపంలోని ప్రభుత్వ భూములూ దురాక్రమణకు గురవుతున్నాయి....
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...