ఎన్నికలు సమీపిస్తుండటంలో ఏపీలో పొలిటికల్ వెదర్ హీటెక్కుతోంది. అధికార వైసీపీ నేతలు టీడీపీ చీఫ్ చంద్రబాబే టార్గెట్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీలోని కీలక నేతలంతా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ చీఫ్ బాబుపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధానికి మరో...
కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల పెంపు
ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం
వార్షిక బడ్జెట్కు పాలకమండలి ఆమోదం
మహిళా భక్తులకు మంగళసూత్రాలు..లక్ష్మీకాసులు
నూతన పోస్టులు మంజూరు.. ఆదాయంపై అంచనాలు
తిరుమల : ఉద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. పోటు విభాగంలోని 70 మంది ఉద్యోగులను స్కిల్డ్ లేబర్ గా గుర్తిస్తూ రూ.15 వేల జీతాలు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు...
వైకాపా కోసం పనిచేస్తే తనపైనే దాడులా
రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడుతా
బీజేపీకి అండగా ఉన్నా ప్రాజెక్టులు ఎందుకు రాలేదు
వైఎస్ మార్క్ అభివృద్దికి దూరంగా జగన్ పాలన
సాక్షిలో నాకూ సమాన వాటా ఉంది
కడప కార్యకర్తల సమావేశంలో షర్మిల ఘాటు విమర్శలు
కడప : జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్...
అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదాం
ప్రజాకోర్టులో వైకాపాను శిక్షిద్దాం
వైకాపాకు అబ్యర్థులు కూడా దొరకడం లేదు
పీలేరు సభలో చంద్రబాబు పిలుపు
తిరుపతి : జగన్ అవినీతి అక్రమాలకతో ఎపి పూర్తిగా నష్టపోయిందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాకోర్టులో వైకాపాను శిక్షించే సమయం దగ్గరపడిరదని తెదేపా అధినేత చంద్రబాబు...
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోదరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తుందని జగన్ చేసిన ఆరోపణలను ఆమె ధీటుగా తిప్పికొట్టారు. గురువారం కాకినాడలో కాంగ్రెస్ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో షర్మిల మాట్లాడారు. ఏపీని, నా కుటుంబాన్ని...
అభివృద్ది ఎక్కడో చూపితే అక్కడికే వస్తా
నాతోపాటు మేధావులు, ప్రతిపక్షాలూ వస్తాయి
వైవి సుబ్బారెడ్డికి సవాల్ విసిరిన షర్మిల
శ్రీకాకుళం నుంచి జిల్లా పర్యటనలు ప్రారంభం
బస్సులో ప్రయాణిస్తూ ప్రజలతో మమేకం
శ్రీకాకుళం : అభివృద్ది ఎక్కడ జరిగిందో చూపిస్తే వచ్చి చూడానికి తాను సిద్దంగా ఉన్నానని వైసిపికి కాంగ్రెస్ ఎపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. జిల్లా పర్యటనల్లో...
సంఫీుభావం తెలుపుతున్న రాజకీయ పార్టీలు
విజయవాడ : కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటూ అతడి తల్లి, సోదరుడు చేస్తున్న దీక్షకు మద్దతు పెరుగుతోంది. మూడోరోజు దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడికి దళిత,పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున సంఫీుభావం తెలుపుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలని నేతలు ముక్తకంఠంతో...
నాసిన్ కేంద్రాన్ని ప్రారంభించిన మోడీ
బెంగుళూరుకు సమీపంలోని అనంతలో ఏర్పాటు
అయోద్యతో దేశం రామమయంగా మారిందని వ్యాఖ్య
రాముడు సుపరిపాలనకు ప్రతీక అన్న మోడీ
అనంతపురం : నేషనల్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్)ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో...
సొంతూళ్లకు బయలదేరిన వందలాది వాహనాలు
ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల పడిగాపులు
వరుసగా రెండోరోజూ తప్పని ట్రాఫఙక్ చిక్కులు
హైదరాబాద్ : విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. తెలంగాణ కంటే..ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండగ భారీ స్థాయిలో జరుపుకుంటారు. ఎక్కడున్న కుటుంబ...