Wednesday, October 4, 2023

mp

కేసీఆర్ మళ్ళీ గెలిస్తే వ్యవసాయం బంద్ అవుతుంది..

ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్.. బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం బియ్యం అమ్మితే మిల్లర్లు నష్టపోతారు.. లిక్కర్ స్కాం లు, డబ్బులు దండుకోవడమే కేసీఆర్ పని.. మళ్ళీ కేసీఆర్ గెలిస్తే రాష్ట్రంలో వ్యవసాయం బంద్ అవుతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో డబ్బు కోసమే కేసీఆర్ బియ్యం అమ్ముకుంటానని...

“వట్టినాగుల పల్లి” లో అక్రమార్కుల బరితెగింపు..

కమర్షియల్ నిర్మాణాలకు అధికారులు, ప్రజాప్రతినిధుల అండ.. ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులైతే ఎలాంటి చర్యలుండవా..? నోటీసులతో కాలం వెళ్లదీస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు.. మున్సిపల్ ఆదాయానికి కోట్లలో గండికొడుతున్న అక్రమార్కులు.. సి.డీ.ఎం.ఏ. కమిషనర్ పమేలా సత్పతి అక్రమ నిర్మాణాలపై స్పందించేనా..? అక్రమనిర్మాణాలను ఆదిలోనే అడ్డుకొని అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు మీనమేషాలు లెక్కించడంతో అక్రమ నిర్మాణదారులు పేట్రేగిపోతున్నారు.. నర్సింగ్ మున్సిపాలిటీ...

మల్కాజ్‌గిరి ఎంపీ మిస్సింగ్..

కలకలం సృష్టిస్తున్న పోస్టర్లు.. 2020లో వరదలు వచ్చినప్పుడు రేవంత్ రాలేదు 2023లో వరదలు వచ్చినప్పుడు కూడా రాలేదు ఎంపీ రేవంత్ పై వెలసిన పోస్టర్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మల్కాజ్‌గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కనబడటం లేదని నియోజకవర్గంలో పోస్టర్లు వెలువడటం హాట్ టాపిక్ గా మారింది. 2020లో వరదలు వచ్చినప్పుడు రేవంత్ రాలేదని.. ఇప్పుడు 2023లో...

తమిళనాడులో ఈడీ అలజడి..

ఏకకాలంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి,ఆయన కుమారుడి నివాసాలపై దాడులు.. లెక్కల్లో చూపించని రూ. 71 లక్షలు,రూ. 10 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం.. రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారు : స్టాలిన్.. మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమణి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు...

బీ.ఆర్.ఎస్. కాంగ్రెస్ రెండూ ఒకటే..

కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లే.. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైనే కేసీఆర్ కి నమ్మకం ఎక్కువ.. లిక్కర్ నిందితులు తప్పించుకునే వీల్లేకుండా పకడ్బందీగాఆధారాలు సేకరించే పనిలో సీబీఐ, ఈడీ.. ప్రచారం కోసం వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తారా? ధరణి బాధితులతో పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ పెట్టొచ్చు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిపై...

ఆజ్ కి బాత్

ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ ప్రజల జీతగాడు.సీఎం అంటే రాష్ట్ర ప్రజలకు పెద్ద జీతగాడు.ఓటు అంటే తెల్ల కాగితం కాదు!కంప్యూటర్ బటన్ కాదు!!వెయ్యి రూపాయల నోటు కాదు..బీరు, విస్కీ బాటిల్ అసలే కాదు…మనం ఓటు వేస్తే ఎమ్మెల్యేలు అవుతున్నారు..ఎమ్మెల్యేలను కూడగడితే ముఖ్యమంత్రులుఅవుతున్నారు. మనం ఓటు వేస్తే ఎంపీలు అవుతున్నారు..ఎంపీలను కూడ కడితే ప్రధాన మంత్రులుఅవుతున్నారు…ప్రజాస్వామ్య పాలన...

యువతికి ‘ది కేరళ స్టోరీ’ చూపించిన బీజేపీ ఎంపీ..

వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ఒక యవతికి బీజేపీ ఎంపీ చూపించారు. అనంతరం ఆమె ముస్లిం ప్రియుడితో కలిసి పారిపోయింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. భోపాల్‌కు చెందిన 20 ఏళ్ల యువతి నర్సింగ్‌ స్కూల్‌లో చదువుతున్నది. ముస్లిం క్లాస్‌మేట్‌ అయిన స్నేహితురాలి సోదరుడు యూసుఫ్ ఖాన్‌తో ఆమెకు పరిచయం...

బ్రిజ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి..డిమాండ్ చేసిన బీజేపీ మ‌హిళా ఎంపీ ప్రీత‌మ్‌..

బ్రిజ్ భూష‌ణ్ వ్య‌వ‌హారంపై బీజేపీ నేత‌లు ఎవ్వ‌రూ నోరు విప్ప‌డం లేదు. ఆ అంశంపై ప్ర‌శ్న‌లు వేస్తే సైలెంట్‌గా మారిపోతున్నారు. అయితే మ‌హారాష్ట్ర‌కు చెందిన బీజేపీ మ‌హిళా ఎంపీ ప్రీత‌మ్ ముండే మాత్రం స్పందించారు. ఎవ‌రైనా మ‌హిళ ఏదైనా ఫిర్యాదు చేస్తే దాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని, అయితే ఆ త‌ర్వాత ఫిర్యాదు సరైందా కాదా...

సీఏలు దేశ ఆర్దిక వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లు..

( ఐసీఏఐ స్నాతకోత్సవంలో బండి సంజయ్ వ్యాఖ్యలు.. ) మీరు సక్రమంగా పన్నులు కట్టిస్తుండటంవల్లే ఈ దేశం పురోగమిస్తోంది-2047 నాటికి భారత్ ను నెంబర్ వన్ చేసే మోదీ క్రుషిలో భాగస్వాములు కండి భారత్ ను అగ్ర దేశంగా చూసేది…చేసేది…అనుభవించేది కూడా మీరే మోదీ పాలనలో విపరీతంగా పెరిగిన దేశ ఆర్దిక ప్రగతి 48.75 కోట్ల మంది పేదలకు బ్యాంకు...
- Advertisement -

Latest News

- Advertisement -