Friday, May 3, 2024

కేసీఆర్ ను పరామర్శించిన మాజీ మంత్రులు…

తప్పక చదవండి
  • సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ గారిని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. సోమవారం రోజు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందుతో కలిసి సత్యవతి రాథోడ్ యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ గారితో మాట్లాడిన సత్యవతి రాథోడ్ గారికి తన ఆరోగ్యం బాగానే ఉందని అందరూ ధైర్యంగా ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు