యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ప్రారంభించిన గవర్నర్ తమిళి సై
అభివృద్ధి చెందుతున్న దేశాలలో గత మూడు దశాబ్దాలుగా గర్భధారణలో తీవ్రమైన మూత్రపిండాల గాయం గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ గర్బస్థ పిండం మరణాలు మరియు గర్భధారణలో ఉన్న వ్యక్తి అనారోగ్యంతో సంబంధం కలిగిన ఒక ముఖ్యమైన సమస్యగానే ఉంది. ప్రపంచం నలుమూలనుండి యు...
బాత్రూంలో జారిపడిన కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి
యశోదా ఆసుపత్రిలో కోలుకుంటున్న మాజీ సీఎం
కేసీఆర్ ను పరామర్శించేందుకు భారీగా తరలివస్తున్న వైనం
తన ఆరోగ్య రీత్యా ఎవరినీ కలవలేనని కేసీఆర్ స్పష్టీకరణ
ఆరోగ్యవంతుడ్ని అయ్యాక అందరినీ కలుస్తానని వెల్లడి
యశోదా ఆస్పత్రిలో తుంటి ఎముక సర్జీరి తరువాత కేసీఆర్ కోలుకుంటున్నారు. ఈక్రమంలో ఎంతోమంది ప్రముఖులు ఆయన్ని స్వయంగా కలిసి...
సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ గారిని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. సోమవారం రోజు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందుతో కలిసి సత్యవతి రాథోడ్ యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్...
హైదరాబాద్ : యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరియు పోనీ వర్మ పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి.. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రకాశ్ రాజ్ ఆకాంక్షించారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్,...
మెరుగైన వైద్యం కోసం ఓ అధికారికి బాధ్యతలు
ఫాంహౌస్ బాత్రూంలో జారిపడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ఎడమ తుంటికి తీవ్ర గాయమైనట్టు నిర్దారణ
హిప్ రీప్లేస్మెంటరీ సర్జరీ చేయనున్న వైద్యులు
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సీఎంకు వివరించిన వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై హైదరాబాద్లోని యశోద ఆస్పత్రి వైద్యులు...
డబుల్ లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ తో చరిత్ర సృష్టించిన యశోద హాస్పిటల్స్..
హైదరాబాద్ : తీవ్ర ప్రాణాపాయంలోఉన్న 23 ఏళ్ల తెలంగాణా యువకుడు రోహిత్ కు “సంయుక్త ఊపిరితిత్తుల మార్పిడి” తో సరికొత్త జీవితాన్ని అందించి, ప్రపంచంలోనే 4వ అరుదైన డబుల్ లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ తో చరిత్ర సృష్టించింది యశోద హాస్పిటల్స్.. భారతదేశ ఆర్గాన్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...