Saturday, July 27, 2024

kcr

తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన కవాతు గుర్తుకు వచ్చేలా ర్యాలీ జరుపుతాం

ర్యాలీ జూన్ 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ నుండి ప్రారంభమై తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్దకు చేరుకుంటుంది.. అక్కడ కేసీఆర్ అమరులకు నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి సచివాలయం ముందు ఉన్న తెలంగాణ అమరుల చిహ్నం వరకు చేరుకుంటుంది. ఈ ర్యాలీలో 1000 మంది కళాకారులతో,...

ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి కేసిఆర్ కు ముందే తెలుసు – ఈడి

హైదరాబాద్ : ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కాం గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుగానే కేసీఆర్‌కు చెప్పారని ఈడీ సంచలన విషయం వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీమ్ సభ్యులు బుచ్చిబాబు, అభిషేక్,...

క‌విత‌కో న్యాయం.. మందికో న్యాయమా.?

ఢల్లీ లిక్కర్‌ కేసులో ఇరుక్కున్న బిడ్డ కవిత కవితను పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలె చిన్న ఫిర్యాదుతో ఈటలను క్యాబినేట్‌ నుంచి బర్తరఫ్‌ గతంలో రాజయ్యపై ఆరోపణల వస్తే మంత్రి పదవీ నుంచి తొలగింపు రెండు నెలల నుంచి తీహార్‌ జైళ్లో ఉన్న కూతురిపై మమకారం ఎమ్మెల్సీగా ఉండి సారాదందా కల్వకుంట్ల ఫ్యామిలీపై గరం అవుతున్న తెలంగాణ ప్రజలు స్వార్ధపూరిత రాజకీయాలు చేస్తున్న...

తెలంగాణ‌లో రావుల‌కు రాహుకాలం…

అధికారం పోయిన త‌గ్గ‌ని దొర అహంకారం అధికారంతో విర్రవీగితే బుద్ధి చెప్పిన ప్రజలు నైజాం పైజామాను ఊడగొట్టిన చరిత్ర తెలంగాణది తెలంగాణ బిడ్డల పౌరుషం ముందు ఈ రావులు ఒక లెక్కా? వ్యవస్థకు బాధ్యులుగా ఉన్నవారు వ్యక్తి పూజ చేయరాదు ప్రభుత్వ వ్యవస్థలు అధికారులు ప్రజల కోసం పనిచేయాలి.. కాద‌ని పాలకుల కోసం ప‌నిచేస్తే జైలు జీవితం తప్పదు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు...

ఉస‌ర‌వెల్లిలా.. క‌డియం

ఉప‌ముఖ్య‌మంత్రిగా, మంత్రిగా ద‌శాబ్దల‌ కాలం ఉన్న వ్య‌క్తి పార్టీ పిరాయింపు చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డ‌మేంటి..? కాంగ్రెస్ పంచన 'కడియం శ్రీహ‌రి' మొన్న ఎన్టీఆర్, నిన్న కేసీఆర్, నేడు రేవంత్ నలుగురు ముఖ్యమంత్రులతో దోస్తీ ఏ ఎండకు ఆ గొడుగు ఆయన నైజం పార్టీలు మార్చడంలో అందవేసిన చెయ్యి శ్రీహరి పక్క అవకాశవాది అంటున్న జనం మాదిగ పేరుతో ఎందరో నాయకులకు చెక్ వరంగల్ జిల్లాలో 36ఏళ్లుగా కడియం...

చేవెళ్ల సాక్షిగా కేసీఆర్ సింహ గర్జన..

ఈనెల 13న చేవెళ్లలో పెద్ద ఎత్తున కేసీఆర్ బహిరంగ సభ.. చేవెళ్ల శిఖరంపై మూడోసారి గులాబీ జెండా ఎగురవేస్తాం.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. చేవెళ్ల ప్రాంత సుస్థిర అభివృద్ధికి శ్రీకారం చుట్టిందే కేసీఆర్.. 111 జీవో రద్దు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం తుది దశ.. ఈ ఘనత సాధించింది బీఆర్ఎస్ సర్కారు.. సంక్షేమ పథకాలతో ప్రజలను కాపాడుకున్నారు కేసీఆర్.. 110 రోజుల కాంగ్రెస్...

ఈ సారి గెలుపు మాదే .. ..!

కేసీఆర్ పై వ్యతిరేకత ఉందన్నది అవాస్తవం బీఆర్ఎస్ పార్టీపై అసత్యపు ప్రచారాలు చేవెళ్ల సీటును కేటాయించడం పట్ల హ‌ర్షాతిరేక‌లు బేషరతుగా మద్దత్తు ఇస్తున్న కుల సంఘాలు తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేదు బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు గెలుపు ఖాయం అంటున్న కాసాని జ్ఞానేశ్వర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల లోక్ సభ నియోజక వర్గం నుంచి...

కల్వకుంట్ల కన్నారావు కన్ను బడితే ఇక అది కబ్జానే…

బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారం అడ్డుబెట్టుకొని అందినకాడికి దోచుకునుడే కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు నైజం ఇదేనా? కల్వకుంట్ల కన్నారావుపై పలు పోలీస్ స్టేషన్ లలో భూకబ్జా కేసులు ఆదిభట్లలో రెండు ఎకరాలు కబ్జాకు యత్నం ఆదిభట్ల పిఎస్ లో కల్వకుంట్ల కన్నారావుపై పలు సెక్షన్ లపై కేసు కన్నారావు కోసం గాలిస్తున్న పోలీసులు గతంలో వున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఆడిందే...

ఎక్సైజ్‌ శాఖలో ఎవరీ.. రవీందర్‌ రావు?

తన పదవీకాలం పొడిగింపు కోసం చట్టాన్ని మార్పించుకున్న ఘనుడు.. ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారి తీగల రవీందర్‌రావు సర్వీసు మొత్తం మోసపూరితమెనా! కూతురు విదేశాల్లో ఉన్నందున బ్లాక్‌ మనీ అంత వైట్‌ మనీ అని పోజులు ఇతగాడి అక్రమ వ్యాపారాలు టానిక్‌ క్యూ మార్ట్‌ల పర్యవేక్షనంత కొడుకుదేనా? ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలం పొడిగింపులో మమ(త)తాను రాగల సీరియల్‌ కథలు ఎన్నెన్నో.. ఇవే కాకుండా...

బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొడిచిన పొత్తు

త్వ‌ర‌లోనే పొత్తుకు సంబంధించి విధివిధానాలు తెలంగాణలో ముక్కోణపు పోటీకి అవకాశం నందిన‌గ‌ర్‌ కేసీఆర్ నివాసంలో ప్ర‌వీణ్ భేటీ లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్‌తో క‌లిసి పోటీ చేయాల‌ని బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిర్ణ‌యించారు....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -