Tuesday, April 30, 2024

కాంగ్రెస్ ప్రచార వాహనాలను దౌర్జన్యంగా ఎత్తుకెళ్లిన పోలీసులు

తప్పక చదవండి
  • తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : గాంధీ భవన్ లో ఉన్న కాంగ్రెస్ ప్రచార వాహనాలను గాంధీ భవన్ లోనికి వెళ్లి పోలీసులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు. సిబ్బంది మొత్తం వెళ్ళిపోయిన తర్వాత గాంధీ భవన్ లోపలికి వెళ్లి పోలీసులు వాహనాలకు తీసుకుపోయారు.. ఇలా పోలీసులు దౌర్జన్యం గా తీసుకుపోవడాన్ని కాంగ్రెస్ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసులు బీఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు వెంటనే కాంగ్రెస్ పార్టీ వాహనాలను తిరిగి గాంధీ భవన్ లో అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు