Saturday, July 27, 2024

congress

నా చావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారణం

నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు తన భూమిని కబ్జా చేస్తున్నారని.. పొలంలోనే పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం. నార్కెట్‌పల్లి కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యువకుడు జింకల కార్తీక్

BRSకు వ్యతిరేకంగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో వెలుగులోకి కీలక విషయాలు...మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాగ్మూలంలో సంచలన విషయాలు... BRSకు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు చెప్పిన రాధాకిషన్‌రావు కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్‌ రాజుపై రాధాకిషన్‌రావు నిఘా కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై నిఘా తాండూరు MLAతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైనా నిఘా రేవంత్ రెడ్డి,...

కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది..

TPCC senior ఉపాధ్యక్షుడు మలు రవి నేతృత్వంలోని బృందం ఈసీ కి ఫిర్యాదు చేసింది కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో నిర్వహించిన ప్రచారంలో కేటీఆర్ అభ్యంతరకర విమర్శలు చేశారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్...

భారీగా నగదు పట్టివేత

కాంగ్రెస్‌ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు.. ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ జరుపుతోన్న దాడుల్లో భారీగా డబ్బు బయటపడుతోంది. ఇప్పటివరకు రూ.290 కోట్ల అక్రమ డబ్బును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోగా ఇంటెలిజెన్స్ సమాచారంతో మళ్లీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఒడిశా,...

తెలంగాణ ‘ఓటర్లకు’ బుద్ధి చెబుతున్న కాంగ్రేస్‌ నేతలు

కాంగ్రెసులో అప్పుడే ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి,కీలక మం త్రిత్వ శాఖల వాటాల కోసం పదవుల కుమ్ములాట మొదలైంది. ఒక వైపు ఎన్నికలు ముగిసి, కాంగ్రేసుకు అనుకూలంగా ఫలితాలు వెలువడుతున్న దశలోనే సోషల్‌ మీడియాలో రేవంత్‌ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం మొదలైంది.ఫలితాలు చివరి దశలో ఉండగా రేవంత్‌ రెడ్డి,మీడియాతో మాట్లాడుతూ ఉండగానే అక్కడ గుమికూడన...

జనసంద్రముగా మారిన పాలమూరు

ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అశేష ప్రజానీకం తరలి రాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వెంట నడవగా, రోడ్డు పొడవునా యువత బైక్ లతో ర్యాలీ చేయగా ,...

కాంగ్రెస్ ప్రచార వాహనాలను దౌర్జన్యంగా ఎత్తుకెళ్లిన పోలీసులు

తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ : గాంధీ భవన్ లో ఉన్న కాంగ్రెస్ ప్రచార వాహనాలను గాంధీ భవన్ లోనికి వెళ్లి పోలీసులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు. సిబ్బంది మొత్తం వెళ్ళిపోయిన తర్వాత గాంధీ భవన్ లోపలికి వెళ్లి పోలీసులు వాహనాలకు తీసుకుపోయారు.. ఇలా పోలీసులు దౌర్జన్యం గా తీసుకుపోవడాన్ని...

బీసీ చైతన్యం ఒక్కటవ్వాలి..

బీసీలను అన్ని విధాలుగా ఆదుకున్నాం ఎన్నికల తరువాత కోదాడలో బీసీ భావనం బీడు భూములకు కాళేశ్వరం జలాలు కర్ణాటకలో కేవలం 5 గంటల కరెంట్‌ ఇక్కడ 24 గంటలు ఫ్రీ ఇస్తున్నం తెలంగాణకు గులాబీ పార్టీనే శ్రీరామరక్ష కాంగ్రెస్‌ ప్రజలకు తీరని అన్యాయం చేసింది నీటి హక్కులపై ఎవరూ నోరు మ్నెదపలేదు నాగార్జున సాగర్‌ నిర్మాణంలో కుట్ర జరిగింది పేరు వేరే ఉంది.. కట్టాల్సింది కూడా అక్కడ...

డీజీపీని బదిలీ చేయండి : రేవంత్ రెడ్డి

బీ.ఆర్.ఎస్. ఎలక్షన్ కోడ్ ఉల్లఘిస్తోంది.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాం.. ప్రభుత్వ పథకాల్లో ఇచ్చే డబ్బు ఎన్నికలనోటిఫికేషన్ కు ముందే ఇవ్వాలి.. రిటైర్డ్ అధికారులను పదవినుంచి తప్పించాలి.. ఢిల్లీలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు.. న్యూ ఢిల్లీ : ఎన్నికల నియామావళిని బీఆర్ఎస్ ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా కాంగ్రెస్ నేతలు...

భారతీయ జనతా పార్టీ మారే ప్రసక్తే లేదు..

స్పష్టం చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. హైదరాబాద్ : వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో శ్రీనివాస రెసిడెన్సి (లాడ్జ్) అండ్ రెస్టారెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.., మీడియాలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతునట్లు వస్తున్న వార్తలను బిజెపి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -