Sunday, June 4, 2023

BRS Party

ఏ జెండా తీసుకోవాలి?

దీంతో పార్టీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న అభివృద్ధి తీరు, రైతులకు న్యాయం చేసేందుకు చేస్తున్న పోరాటాన్ని చూస్తుంటే.. తమ స్వార్థం కోసం ఆ పార్టీలో చేరారా.. అనే ప్రశ్న అందరి ముందు తలెత్తుతోంది. మన దేశంలో ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థ ఉంది. రాజకీయ పార్టీలు దుకాణదారులుగా మారాయని భావించే పరిస్థితి ఏర్పడింది....

సారు రూటే సపరేటు..

సారు రూటే సపరేటు..ఎప్పుడూ ఏమి చేయాలో సారుకు బాగా తెలుసు..సమ్మె చేస్తే కానీ సారు క్రమబద్దీకరణ చెయ్యడు..మొన్న విఆర్ఏలను క్రమబద్దీకరణ చేశాడు..నిన్న కార్యదర్శులను క్రమబద్దీకరణ చేశాడు..రేపు గిరిజనులకు పోడు భూములపట్టాలు పంచుడు అంటుండు..ఎలక్షన్ వచ్చిందా నిరుద్యోగులకు ఉద్యోగాలంటాడు..ఇగ ఇచ్చిన హామీలు అన్ని నేరవేర్చాము..ఇప్పుడు దేశాన్ని ఉద్ధరించడం మన వంతు అంటాడుపిచ్చి జనాలు మళ్ళీ సంకలు...

జీఓ 111 ఎత్తివేత పెద్ద మోసం..

న్యాయం కోసం మేం ఎన్జీటీకి వెళ్తాం.. ఇందులో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగింది.. ఓఆర్ఆర్‌ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారు.. కీలక కామెంట్స్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ : జీఓ 111 ఎత్తివేత వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు 111 జీఓ పరిధిలో అడ్డగోలుగా...

ఇది సారు.. కారు.. 60 పర్సంట్ సర్కార్..

దళిత బంధులో 30 శాతం ఎమ్మెల్యేలకు, మరో 30 శాతం సీఎం కుటుంబానికి కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రియల్ దందాలన్నింట్లో 60 శాతం కమీషన్లు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు… అవినీతి సర్కార్ ట్రిపుల్ వన్, కోకాపేట భూములను బీఆర్ఎస్ కు కేటాయింపుపై కోర్టుకు వెళతాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్...

ఇది పేరుకే ప్రజలస్వామ్యం..

ప్రజాస్వామ్యం ఇది పేరుకే ప్రజలస్వామ్యం..ఎవరు వచ్చిన పీకేది ఏమి లేదు..మధ్యతరగతి కుటుంబాల్లోమార్పు తెచ్చిందేమి లేదు..పాలకులు ఎవరు వచ్చినాలేనోడు లేనట్టే ఉంటున్నాడు..ఉన్నోడు ఇంకా బలిసిపోతూనే ఉన్నాడు..ఇది ప్రజాస్వామ్యం కాదు..అవినీతిపరుల దోపిడీ రాజ్యం..అవినీతి పరులను అంతమొందించేసమయం దగ్గర పడుతుంది..ఓ ఓటరన్న మేలుకో అవినీతినిఅంతమొందించి నీ ఓటుతో బుద్ది చెప్పు.. ప్రవీణ్‌ గౌడ్‌ రామస్వామి

మాఫియా కింగ్‌ కేసీఆర్‌..

జంట నగరాల విధ్వంసానికి కుట్ర చేస్తున్నాడు.. భారీ భూ కుంభకోణానికి తెరతీశాడు.. జీఓ 111 రద్దు చేయడం జంట నగరాలపై బాంబువెయ్యడమే.. విలేఖరుల సమావేశంలో విరుచుకుపడ్డ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ : కేసీఆర్‌ మాఫియా వ్యవవస్థను ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. ధనదాహం కోసమే 111 జీవో రద్దు చేసి..జంట నగరాలపై బాంబు వేశాడని ఘాటైన...

కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే..

ఏం సాధించారని కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాలు…? ప్రజల్లో పేరున్న వారికే టికెట్లు.. సర్వే నివేదికలను ఆధారం చేసుకునే టిక్కెట్స్‌ ఇస్తాం.. తెలంగాణాలో బీజేపీయే బీ.ఆర్‌.ఎస్‌. కు పోటీ.. నాయకులు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉండాలి.. కాంగ్రెస్‌లో ఉన్న ఎమ్మెల్యే దిక్కులు చూస్తున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుబండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌ లో ఘనంగా ప్రారంభమైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌ : నిత్యం...

మరోసారి తెలంగాణ పర్యటనకు ప్రియాంకగాంధీ..

మెదక్ జిల్లాలో బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం జూన్ లేదా జులై నెలలో సభకు ప్లాన్ న్యూ ఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీ నాయకుల్లో ఫుల్ జోష్ తీసుకువచ్చింది. ఓటమి తర్వాత ఓటమి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ శ్రేణులకు ఈ విజయం ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాల...

రేవంత్ రెడ్డి పోస్టర్ పై పేడ కొట్టిన గొల్ల కురుమలు, యాదవులు

ఇటీవల తలసానిపై తీవ్ర విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గొల్ల కురుమ, యాదవ సోదరులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఇవాళ...

జీఓ నెం.111.. కళ్ళు చెదిరే స్కాం..

పేరుకే రియల్ ఎస్టేట్ దందా లక్షల కోట్ల దందాకు తెరలేపిన కల్వకుంట్ల కుటుంబం.. బీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు… కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి.. ఆ స్థలంలో పేదలకు ఇండ్లు కట్టివ్వాలి, లేనిపక్షంలో తీవ్ర ఎత్తున ఉద్యమిస్తాం.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేయాలని ఒప్పొందం చేసుకున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర...
- Advertisement -spot_img

Latest News

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతాపం

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్‌, జపాన్‌, తైవాన్‌, పాక్‌ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...
- Advertisement -spot_img