భారత దేశ స్వాభిమానం..
అయోధ్య రామ మందిరం..
ఆనాడు ప్రపంచాన్ని పరిపాలించిన
సూర్యవంశ ఇక్ష్వాక లవ చక్రవర్తి,
తన తండ్రి మర్యాద పురుషోత్తముడి
జీవిత ఆదర్శాలను పదిల పరచడానికి,
ముందు తరాలకు అందించడానికి
నిర్మించినదే ఈ ఆయోధ్య రామ మందిరం.
విక్రమాదిత్యుడి కాలంలో పునరుద్ధరింపబడినది.
శతాబ్దాల కాలం పాటూ విదేశీయుల
దురాక్రమణల మూలంగా కూల్చబడిన
ముప్పైఆరు వేల దేవాలయాలలో మొఘలుల
విధ్వంసకారుడయిన బాబరు తన మత
విస్తరణ ఆధిపత్య ధోరణి వల్ల కూల్చబడినది
అయోధ్య రామమందిరం.
నేడు నరేంద్రుడి పాలనలో
పునర్నిర్మితమవుతోంది.
- కశ్యప మహర్షి ధర్మవీర్