Wednesday, October 23, 2024
spot_img

Aaj ki bath

ఆజ్ కి బాత్

ముగుస్తున్న సర్పంచుల కాలం..ఇక పెట్టుబడులు పెట్టిన సర్పంచులకు గుండె కోత,ఆర్థిక ఇబ్బందులు తప్పవా..అప్పటి ప్రభుత్వం నుండి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వరకు..గ్రామాలలో పలు అభివృద్ధికి భూములు ఆస్తులుఅమ్మి గ్రామ అభివృద్ధికి పెట్టుబడులుపెట్టిన సర్పంచులు ఎందరో..పదవీకాలం ముగిస్తే బిల్లులు వచ్చేనా?దిగులు పడుతున్న సర్పంచులు..తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంసర్పంచులకు ధీమా ఇవ్వగలరా..ప్రభుత్వం వైపు దీనంగా ఎదురుచూస్తున్నతెలంగాణ రాష్ట్ర...

ఆజ్ కి బాత్

దేశభక్తి జీవితం కంటే గొప్పదని..మానవత్వం దేశభక్తి కంటే గొప్పదని నమ్మారు గాంధీజీ..భరత జాతి బానిసత్వ విముక్తికైచివరి క్షణం వరకు అహింసా ఆయుధంతో..స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను సాధించారు..ఏ పదవి ఆశించని వారినిస్వార్థ త్యాగాల ముందు మనమెంత? మనమెక్కడ?గాలికి పోయే ఆశయా (మాట)ల కన్నా..కక్కిన కూడుకు ఆశపడి గద్దెఅంటిపెట్టుకొని ఉండడం మిన్న అని..గజ్జె కట్టి ఆడుతున్న శీల హీన...

ఆజ్ కి బాత్

సోదరా…! నిన్ను నిన్నుగా నడిపించేధైర్యం నీ నమ్మకమన్న నిజాన్నిఎన్నడూ మరిచిపోకు..లక్ష్యాన్ని సాధించే మార్గాలనువెతుకుతూ.. వెతుకుతూ..నడి సముద్రంలోనే ఏకాకిలా మునిగిపోకు..కెరటాలకు భయపడి నావ తీరం చేరదు..లక్ష్యమే దాని తుది నిర్ణయమని గ్రహించు..ఆహారాన్ని చేర్చటమే చీమ లక్ష్యము,పడుతూ లేస్తూ పూర్తి చేస్తుంది ఎప్పుడు…విష సర్పాలనే మైమరపించే మొగలిరేకువైనిర్భయంగా ముందుకు నడువు..రేపటి చింత వదిలి, నేడు సవ్యంగా గడిస్తే...

ఆజ్ కి బాత్

వార్త అక్షర సత్యం కదా..ఆయుధ శక్తి కన్నా అక్షర శక్తి మిన్నయన్నిఎందరో మేధావులు అన్నారు..అందుకే చదువు నేర్చిన సమాజంచక చక అడుగులు వేసి ముందుకువెళ్తుందని నా అభిప్రాయం..సమాచారాన్ని ఘనిభవిస్తే జ్ఞానం అవుతుందని,ఆ జ్ఞానాన్ని పరివ్యాప్తి చేయడానికి అక్షరాలను వాడుకోవాలి..భవ్యవ్యవహారానికి భవ్యప్రాసరానికిసమాచారాన్ని సేకరించుట, దాని వడపోయుటఒక క్రమ పద్దతిలో జరగాలి..పత్రిక ముద్రణ చేయుట చాలాఓపికతో చేసినప్పుడే...

ఆజ్ కి బాత్

ఏమైంది నా తెలంగాణ యువతకు..ముక్క, సుక్కలో పడి వాళ్ళ భవిష్యత్‌నే మర్చిపోతున్నారు..మత్తులో నుండి ఇంకా నా యువత కోలుకోలేదు..చదువుకున్న యువతకు ఊద్యోగాలు లేకరోడ్లపై తిరుగుతూ గంజాయికి అలవాటు పడుతున్నారు..ఏం చేయాలో అర్థం కాకా మత్తులో దొంగ తనాలు చేస్తున్నారు..ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..వాళ్లకి గత ప్రభుత్వం బతుకు బాట చూపుట్లో విఫలం అయింది..యువత సరైన మార్గంలో లేకపోతే...

ఆజ్ కి బాత్

ఏళ్ల తరబడి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీరైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామనిఅన్ని ప్రభుత్వాలు మాటలు పెద్దగానే చెబుతుండ్రు..భూమిలో సారవంతం పెంచే విధంగాప్రకృతి వ్యవసాయం వైపు రైతులనుఅడుగులు వేయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకువిఫలమవుతున్నాయి.. రైతులకు కెమికల్స్‌ ఫర్టిలైజర్‌ పైసబ్సిడీలు జోరుగానే పంపిణీ చేస్తుండ్రు..అదే ప్రకృతి వ్యవసాయం చేస్తే రైతులనుప్రోత్సహించి భారత...

ఆజ్ కి బాత్

నిజమైన నాయకుడి లక్షణంనిత్యం ప్రజా పోరాటమే..నాయకుడు ప్రజల గురించిపోరాడుతూనే ఉండాలి..అధికారం ఆశించకుండా నిత్యంప్రజాక్షేత్రంలో ఊంటే అధికారం తనంతటాతన కాళ్ళ దగరికి వచ్చి పట్టాభిషేకం చేస్తుంది..అధికారం వెంబడి పడితే దురాశ,అహంకారం పెరిగి ప్రజలకు దూరం అవుతారు..ప్రజల ఆశీర్వాదం ఉన్నని రోజులు మీరే నాయకులు..స్థాయి అనేది ఉండే స్థలాన్ని బట్టి రాదు..ప్రజల మనసులో ఉన్న స్థానాన్ని బట్టి...

ఆజ్ కి బాత్

తెలిసీ తెలియనిమిడిమిడి జ్ఞానంతోఅనాలోచిత.. సంకుచిత భావాలతో…వివేకం లేని అజ్ఞానంతో కూడిన విషయాలతోవిమర్శించాలనే ఒకే ఒకలక్ష్యంతో .. ఆలోచనలతోగత సంగతులు తెలియక ..నేటి పరిస్థితులు అర్ధం కాకపోస్టింగులు పెడుతూ వితండవాదం చేస్తూఎదో సాధించామని విర్రవీగుతోంది నేటి యువత- ఏ.రాకేష్‌

ఆజ్ కి బాత్

మనం ఎలా బ్రతకాలి అంటే..మన చావుని చూసి స్మశానం కూడా ఏడవాలి..మన పాడే మోయడానికి జనం పోటీ పడాలి..ఎలా బ్రతకాలో ఎవరిని అడగకు..ఒంటరిగా నీ ఆలోచనలతో బ్రతికే మార్గం నేర్చుకో..నిన్ను విమర్శించేవాళ్లను నీవు పట్టించుకోకు..వాటిని పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేవు..విమర్శలు వస్తున్నాయంటే నీ విలువ పెరుగుతుందని అర్థం చేసుకో..ఒకరిని నమ్మి ఏ పని అప్పజెప్పకు..బతుకు భారం...

ఆజ్ కి బాత్

మనదేశంలో ఆలయాలో, మసీదులో, చర్చిలోకడితే ఏం ప్రయోజనం..ముందు మీ హృదయాల్లో మానవత్వానికి గుడి కట్టండి..అదే.. అన్ని మతాల సారంరాజకీయ ఎన్నికల రణరంగంలోఓటు బ్యాంకు కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టిమతం రంగు పులమకండి..కులాలు, ప్రాంతాల పేరుతో విడగొట్టివిద్వేషాలు సృష్టించకండి..!మనమంతా భారతీయులం అన్నఏకత్వ భావన జాతిలో వచ్చిన రోజే..ఈ దేశం బాగుపడుతుంది..మానవత్వాన్ని చాటండి రెచ్చగొట్టకండి!? మేదాజీ
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -