మెదక్ జిల్లాలో బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం
జూన్ లేదా జులై నెలలో సభకు ప్లాన్
న్యూ ఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీ నాయకుల్లో ఫుల్ జోష్ తీసుకువచ్చింది. ఓటమి తర్వాత ఓటమి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ శ్రేణులకు ఈ విజయం ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాల...
ఇటీవల తలసానిపై తీవ్ర విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం
రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గొల్ల కురుమ, యాదవ సోదరులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఇవాళ...
నోట్ల రద్దు అంశంపై ఆసక్తిర వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి..
అవినీతిపరులే రూ.2 వేల నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నారు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ మా చేతుల్లో లేదు..
ఆధారాలున్నాయి కాబట్టే మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది..
ఫ్లెక్సీలు పెట్టించుకున్నంత మాత్రాన కేసీఆర్ దేశానికి నేత కాలేరు : కిషన్ రెడ్డి..
హైదరాబాద్ : రూ.2...
పేరుకే రియల్ ఎస్టేట్ దందా లక్షల కోట్ల దందాకు తెరలేపిన కల్వకుంట్ల కుటుంబం..
బీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు…
కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి..
ఆ స్థలంలో పేదలకు ఇండ్లు కట్టివ్వాలి, లేనిపక్షంలో తీవ్ర ఎత్తున ఉద్యమిస్తాం..
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేయాలని ఒప్పొందం చేసుకున్నాయి..
రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర...
కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తెలియకుండా పట్టా మార్పిడి చేస్తున్న దారుణం..
నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధరణి కంప్యూటర్ ఆపరేటర్లదే హవా..
ఎమ్మార్వో రిజెక్ట్ చేసిన ఫైలు కలెక్టర్ కు తెలియకుండా పట్టా మార్పిడి చేసిన కంప్యూటర్ ఆపరేటర్లు
ఎమ్మార్వో మహేందర్ రెడ్డి, ధరణి ఆపరేటర్ రమేష్ ల తెగింపు..
నల్లగొండ జిల్లాలో రైతుల భూములు పదిలమేనా అన్న అనుమానం..
ధరణి...
మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది..ఇటుకలన్ని కలిపితే గోడలా మారుతుంది..గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది..ప్రాణం లేని వాటికి ఉన్నఐక్యత జీవమున్నమనుషులకు లేదు…ఏ చెట్టులో అహంకారం లేదు. వాటి ఫలాలను తిన్నమరి మనుషులు కు ఎందుకు ఈ ఆహంకారంమట్టిలో స్వార్థం లేదు.మట్టిలో ఒక గింజ నాటితే వేల గింజలను ఇస్తుంది.వేల గింజలను కలిపి ఆహారంగా చేసుకొని తింటాడు.కానీ...
ఎవరు మారాలి..?ఎవరి కోసం మారాలి.?పొద్దున లేచి అరగంట వ్యాయామంచేయడం చేతకాదు కానీ…100 యేళ్లు బ్రతికెయ్యాలిఓటు వేయడం చేతకాదు కానీదేశం మారాలి.తిరగబడే దమ్ము లేదు కానీఅవినీతి అంతమవ్వాలి.ఒక్క మొక్కను కూడా నాటలేంకానీ కాలుష్యం తగ్గాలి…బాధ్యతుండక్కర్లేదా…? ఛీ..ఛీ
అరుణ్ రెడ్డి పన్నాల..
ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన ఘనకార్యం..
కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయని రాష్ట్ర ప్రభుత్వం..
దైవ భక్తి గలిగిన మేఘా కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తన కంపెనీకికేటాయించిన ఆలయ భూములను తిరష్కరించకపోవడంలో మర్మం ఏమిటి..?
రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే బరితెగించినతెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ..
చేజారిపోయిన ఆలయ భూములను సాధించడమే లక్ష్యం..
ఇదే విషయమై తెలంగాణ...
బాధితుడైన పేద గిరిజనుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోని జిల్లా కలెక్టర్..
రాజకీయ పలుకుబడి.. అధికారుల అండదండలతో వేరే వారి పేరు ఆన్ లైన్ లో నమోదు
సర్వే నెంబర్ 40లో ఒక నిరుపేద గిరిజనుడి భూమి స్వాహా..
ఇదేమని అడిగితే కోర్టులో తేల్చుకోమని ఉచిత సలహా ఇచ్చిన తాహశీల్దార్..
హైదరాబాద్ : సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసినా...
ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్..
కండ్లు మూసుకున్న కేయూ అధికారులు.. కబ్జాలకెగబడుతున్న భూకబ్జాదారులు..
సర్వేనెంబర్లు 32/2, 38 లస్కర్ సింగారం శివారులో కొనసాగుతున్న కబ్జాలు..
పక్కనే ఉన్న పలువేల్పుల శివారులోని సర్వే నెంబర్లు 412 ,413, 414 లోనిభూములు కబ్జాలయిన రీతిగా నేడు కూడా యదేచ్ఛకబ్జా.
కేయూ భూముల కబ్జాలో కీలక సూత్రధారుడు...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...