టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో చోటుచేసుకున్న కీలక పరిణామం..
బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు..
హైదరాబాద్, 12 మే (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 8 మంది నిందితులకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కోర్టు...
లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నాం
కుహానా లౌకిక వాదులకు చెంపపెట్టుగా యాత్ర
అసోం సీఎంతోపాటు ఏక్తా యాత్రకు రానున్న కేరళ స్టోరీ యూనిట్
జగిత్యాల ఎస్ఐ, ఆయన భార్య చేసిన తప్పేంటి?
ఎంఐఎం నాయకులు చెబితే సస్పెండ్ చేస్తారా?
పోలీస్ స్టేషన్ ముందు బైఠాయిస్తే ఎస్ఐ, ఆయన కుటుంబ సభ్యులపైనే తిరిగి కేసు పెడతారా?
ఈనెల 14న కరీంనగర్ లో జరగనున్న...
ఐకేపీ వీవోఏ(సీఐటీయు) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి.
చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిబ్బందికి వినతిపత్రం..
వివరాలు తెలిపిన దాసరి రాజేశ్వరి సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు, కుంటాల కుమార్ ఐకేపీ వీవోఏ జిల్లా అధ్యక్షులు
హైదరాబాద్, 12 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : తెలంగాణ ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో.. రాష్ట్ర...
శ్రీ వశిష్ట , అగస్త్య విద్యాసంస్థల అక్రమ బాగోతం.
గుర్తింపు రాకుండానే ప్రవేశాల ప్రక్రియ..
బ్రోచర్ పైన జూనియర్ కళాశాలుగా..
గోడలపైన అకాడమీల పేరుతో హంగామా..
జూనియర్ కళాశాలలుగా చలామణి అవుతున్న సంస్థలు..
అంటి ముట్టనట్టు ఉంటున్న ఇంటర్ అధికారులు..
ఉక్కిరి బిక్కిరి అవుతున్న తల్లిదండ్రులు..
విజిలెన్స్ దాడులు నిర్వహించాలి : మాసారం ప్రేమ్ కుమార్..
విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఇంటర్మీడియేట్ అన్నది ఎంతో ముఖ్యమైన...
రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధిలేకఅల్లాడిపోతుంటే.. లక్షలు వెచ్చించిపర్సనల్ సెక్రెటరీలను..సలహాదారులను నియమించుకోవడంన్యాయమా.. పోనీ వారివల్ల రాష్ట్రానికినిరుద్యోగులకు, విద్యార్థులకు,మిగతా వర్గాల వారికి ఏమైనా లాభం ఉందా..?వారి జీవితాలు చక్కబడే సూచనలు ఏమైనాచేస్తారా..? అంటే సమాధానం దొరకడం కష్టమే..కేవలం తమరి స్వప్రయోజనాల కోసమేనని..యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఎరుకనే..మేము కొట్టే దెబ్బకు నువ్వు మూడు చెరువులునీళ్లు తాగక తప్పదు..
ఓ నిరుద్యోగి ఆవేదనతో...
సర్కార్ దవాఖానా సిబ్బంది నిర్లక్ష్యం..
వృద్ధురాలిని భుజాలపైన మోసిన భర్త..
మానవత్వం మంటగలిసి ఘటన..
నడవలేని వృద్ధురాలికి స్ట్రెచ్చర్ కూడా ఇవ్వని దుర్మార్గం..
అయినా మారలేదు.. మారుతుందనే గ్యారంటీ లేదు.. ఎంతైనా పెద్దాస్పత్రి, అందునా కేవలం పేదల కోసం మాత్రమే సేవలందించే ఆస్పత్రి. చెప్పుకోవడానికే పెద్ద దవాఖాన.., సౌకర్యాల తీరు గురించి మాత్రం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది....
- యూకే లో రూ. 41 లక్షలకు పైగా అమ్ముడుపోయిన వైనం..
న్యూఢిల్లీ, 12 మే (ఆదాబ్ హైదరాబాద్) : 1964లో రూ. 7వేలకి కొనుగోలు చేసిన రోలెక్స్ వాచ్.. ఇప్పుడు యూకే లో వేలంలో రూ. 41లక్షలకు పైగా అమ్ముడుపోయింది. రాయల్ నేవీలో పనిచేస్తున్న ఓ డ్రైవర్ అప్పట్లో ఈ వాచీని కొన్నారు. ఆయన...
ఉద్యమ సమయంలో తిండికి లేని మీకు వేల కోట్లు ఎట్లా వచ్చాయి..?
బీఆర్ఎస్ పేరుతో తెలంగాణ నుండి పారిపోయిన పిరికిపంద కేసీఆర్
కేసీఆర్ కొడుకు రోజుకో శాఖకు మంత్రిగా అవతారమెత్తుతున్నడు
జేపీఎస్ లను కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగించేందుకు కేసీఆర్ కుట్ర
కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టేది లేదు.
కేసీఆర్ సర్కార్ ఉండేది మరో 5 నెలలే..
కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగిన...
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ వ్యవహారం.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు.. కానీ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు కాలేజీ యాజమాన్యం వారు.. ఈ కాలేజీలో చదివిన పిల్లల భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకమే.. ఎలాంటి పర్మిషన్లు లేకుండాఐ.ఐ.టి., జె.ఈ.ఈ. నీట్ కు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...