Monday, May 6, 2024

Telangana

రోడ్లు, ఫుట్‌ పాత్‌లపై దళారుల దందా..

సికింద్రాబాద్‌ స్టేషన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ కష్టాలు ట్రాఫిక్‌ పోలీసులకు వాటాలు..? సికింద్రాబాద్‌ స్టేషన్‌, 31 బస్టాప్‌, మోండా మార్కెట్‌, ఆల్ఫా హోటల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫుట్‌ పాత్‌ పై కొన్ని వందల ఆక్రమణలు వెలిశాయి.. అటు జీహెచ్‌ఎంసీ ఇటు ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోక పోవ డంతో రోజు రోజుకు ఇవి పెరిగిపోతున్నాయి. వాహన దారుల ట్రాఫిక్‌ కష్టాలను...

విద్యార్థులు ఎటుపోతే నాకేంటి…!

విధులు మరచిన వార్డెన్‌ కానరాని విద్యార్థుల సంరక్షణ ప్రయివేట్‌ వ్యక్తుల చేతుల్లో వసతిగృహం రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్న విద్యార్థులు వసతి గృహంలోని విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన సంక్షేమ అధికారి(వార్డెన్‌) విధులు మరిచాడు.ఆ విద్యార్థులు ఎటుపోతే నాకేంటి అని పర్యవేక్షణను గాలికి వదిలేశాడు.ప్రయివేట్‌ వ్యక్తులకు వసతి గృహం విద్యార్థులను అప్పజెప్పి విధులకు డుమ్మా కొడుతున్నాడు. అడిగేవారు లేకపోవడంతో వార్డెన్‌ ఇష్టారాజ్యంగా...

శిధిలావస్థకు విద్యాలయం

ఎంతోమందిని ఉన్నత స్థాయికి చేర్చిన పాఠశాల అభివృద్ధికి నోచుకోని పాఠశాల భయం భయంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని పాలకులు, అధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అవి కేవలం మాటలకు పరిమితమవుతున్నాయి. నాయకులు అధికారులు చెప్పిన మాటలకు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన దాఖలలు కనిపించడం లేదు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్‌ ఉన్నత...

చిత్రపురిలో చిత్రాలు..

బూబాకాసురుల మాయాజాలం.. పేదల నోట్లో మట్టి కొడుతున్న పెద్దమనుషులు.. 1994 అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, సినీ పేద కార్మికుల కోసం, జి డి 658 ద్వారా ప్లాట్స్‌ మాత్రమే కట్టి ఎక్కువ మందికి కేటాయించాలని జి ఓ 658 ఇవ్వడమైనది. చిత్రపురి కాలనీలో ఎంతో మంది సినిమా కార్మికులకు ఇళ్లు లేవు అని...

యూనిక్ బర్త్ కేర్ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ కోర్సు

దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 29 చివరి తేదీ ఉద్యోగ భవిష్యత్‌కు అవకాశాలు పుష్కలం.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ నేతృత్వంలోని బర్త్ కేర్ ప్రాక్టీషనర్ (బర్త్ డౌలా) ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధిచిన చివరి తేదీ సమీపిస్తోంది. యూనివర్సిటీ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ డిజిటల్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ...

సేవాదళ్ సేవలు చిరస్మరణీయం

సేవాదళ్ తోని కాంగ్రెస్ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని ఆపదలో ఆదుకునే నేస్తం బిజెపికి ఆర్ఎస్ఎస్ ఎలాగో కాంగ్రెస్ కు సేవాదళ్ అలాగే హస్తం గుర్తు చేతి వేళ్లలో బొటనవేలే సేవాదళ్ సేవాదళ్ అంటే ఒక సమూహం కాదు ఒక ఆయుధం దేశ ప్రజల శ్రేయస్సుకోసం 1923లో స్థాపన సేవాదళ్ స్థాపనలో ఎందరో మహనీయులు అఖిలభారత కాంగ్రెస్ సేవాదళ్ గా రూపాంతరం కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి...

పర్యాటక కేంద్రంగా గుండాల

గుండాలకు వెయ్యేళ్ల చరిత్ర కాకతీయ శాసనాన్ని కాపాడుకోవాలి : శివనాగిరెడ్డి నాగర్ కర్నూలు జిల్లా, వెల్దండ మండలం, గుండాలలోని కాకతీయ శిల్పాలు, శాసనం, ఆలయాలను కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. హైదరాబాద్ - శ్రీశైలం రహదారిలో, మండల కేంద్రమైన వెల్దండకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండాల చారిత్రక...

సుమారు రూ. ఏడు కోట్ల విలువచేసే వెయ్యి గజాల స్కూల్‌ స్థలం కబ్జా

నిమ్మకు నీరెత్తినట్టున్న వ్యవహరిస్తున్నమున్సిపల్‌, మండల అధికారులు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పనులు నిలిపివేత ఆల్విన్‌కాలనీ ధరణినగర్‌ లో ఘటన, కబ్జా బాగోతంపై ఎన్నో అనుమానాలు కబ్జాలను నిరోధించి కబ్జాదారులకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌.. కూకట్‌పల్లి ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పరిధిలోని ధరణి నగర్‌ సర్వేనెంబర్‌ 336 లో సుమారు వేయిగజాల స్థలాన్ని...

కబ్జారాయుళ్ల చేతిలో.. ఈర్ల చెరువు విలవిల..!

పూర్తిగా కబ్జాకు గురైన చెరువు నాలా.. బఫర్‌ జోన్‌లోనూ భారీగా కబ్జాలు.. నిబంధనలకు విరుద్ధంగా కట్టపై రోడ్డు.. చెరువు కట్టకే గేటు..పట్టించుకోని అధికారులు జనం కోసం తరపున లోక్షాయుక్తలో ఫిర్యాదు ఉన్నతాధికారులు, సర్కార్‌ స్పందిస్తే.. ఈర్ల చెరువుకు పూర్వ వైభవం వచ్చే ఛాన్స్‌.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ గ్రామ శివారు పరిధిలోని ఈర్ల చెరువు కబ్జారాయుళ్ల చేత చిక్కి విలవిలలాడుతోంది....

అవినీతికి కేరాఫ్‌ బోడుప్పల్‌ మున్సిపాల్టీ

కలెక్టర్‌ పర్యవేక్షణ లేకపోవడంతో టీపీవో, టీపీఎస్‌లదే హవా కోట్లకు పడగలెత్తుతున్న అవినీతి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పథకం ప్రకారం ప్రభుత్వాన్ని ఆర్ధికంగా దివాళా తీయిస్తున్న వైనం అడ్డగోలుగా అనుమతులిస్తూ మున్సిపల్‌ ఆదాయానికి గండి కిలోమీటర్ల పొడవున నిర్మాణాలు, ఒక్కదానికి అనుమతుల్లేవు చైన్‌మెన్ల అక్రమ సంపాదనే 5 లక్షలుపైగా ఉంటుందట ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించాలని స్థానికుల డిమాండ్‌ మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌ మున్సిపల్‌...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -