Sunday, May 19, 2024

తోకముడిచింది మంత్రులు..

తప్పక చదవండి
  • ఇది మా నైతిక విజయం అన్న నిరుద్యోగ జేఏసీ క్రాంతి..

హైదరాబాద్ : గురువారం రోజు ఓయూలో ఫ్లెఓవర్ శంకుస్థాపన కు వస్తామని ప్రగల్బాలు పలికినటువంటి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, మహమూద్ అలీ తదితరులు విద్యార్థులకు భయపడి ఓయూ కు రాలేకపోయి చివరకు డిఫ్యూటి మేయర్ తో శంకుస్థాపన చేయించారు.

ఇది విద్యార్థుల నైతిక విజయం…. జయహో విద్యార్థి…. జయహో ఓయూ విద్యార్థి….

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు