Monday, April 29, 2024

elections

ప్రశాంత వాతావరణంలోఎన్నికల నిర్వహణే మనందరి లక్ష్యం

ఉదయాన్నే మాక్‌ పోలింగ్‌ ఖచ్చితంగా నిర్వహించాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి వికారాబాద్‌ జిల్లా(ఆదాబ్‌ హైదరాబాద్‌) : పోలింగ్‌ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పోలింగ్‌ అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్‌ మెరీనాట్‌ స్కూల్లో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్‌...

జిల్లాలో పోలింగ్‌ నిర్వహణకు సర్వం సిద్ధం

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి కరీంనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : జిల్లాలో పోలింగ్‌ నిర్వహణకు సర్వం సిద్ధంచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు.బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జిల్లాలోని 4 నియోజకవర్గాలు కరీంనగర్‌, చొప్పదండి, మానకొండూరు, హుజురాబాద్‌ లలో ఎన్నికల...

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

ఎన్నికల నిర్వహనకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలకుఆస్కారం లేదు : రాచకొండ సీ.పీ. డిఎస్‌ చౌహాన్‌ ఎల్బీనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): నేడు తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంతో బాటు ఇబ్రహింపట్నం సివిఆర్‌ కళాశాలలో రాచకొండ సిపి డిఎస్‌ చౌహన్‌ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భద్రత మీద...

ఆజ్ కి బాత్

ఒక్క ఓటే కదా అనే నిర్లక్షం వద్దు..ఒక్క ఓటుతో గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూలి పోయాయి.. మారి పోయాయి..ఒక్క ఓటు.. వ్యక్తి తల రాతనే కాదు.. దేశ భవిష్యత్తు ను మార్చేస్తుంది..ఒక్క ఓటుతో ఒకటో కింగ్ జేమ్స్ గెలిచి ఇంగ్లాండ్ రాజయ్యాడు..ఒక్క ఓటుతో జర్మనీ నియంత హిట్లర్ నాజీ పార్టీ కి అధ్యక్షుడు అయ్యాడు..ఒక్క...

బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై కేసు

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఎంపీడీవో ఫిర్యాదు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఈసీ ఆదేశం హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌ రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.. కాగా, పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం...

పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది

ఉదయం నుంచే పోలింగ్‌ సామాగ్రి అందచేత పత్యేక వాహనాల్లో తరలివెళ్లిన సిబ్బంది పలు కేంద్రాలను సందర్శించిన వికాస్‌ రాజ్‌ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. గురువారం పోలింగ్‌ జరుగనుండటంతో అధికారులు ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. పోలింగ్‌ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ పక్రియను ఉదయం నుంచే ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది...

ఓటు ఉందో, లేదో తెలుసుకోవాలంటే..

ఇప్పటికే స్లిప్పులు పంపిణీ చేసిన ఎన్నికల సంఘం స్లిప్పులు రానివాళ్లు వివిధ మార్గాలలో పోలింగ్ కేంద్రం తెలుసుకోవచ్చు టోల్ ఫ్రీ నెంబర్ 1950కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు తెలంగాణలో గురువారం నాడు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కు కావలసిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఓటు హక్కును అందరూ వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం...

జోరుగా ప్రలోభాల పర్వం

ఓటు కోసం నానా తంటాలు మద్యంతో పాటు ప్యాకేజీలు ఓటుకు నోటు పంచుతున్న నేతలు హైదరాబాద్‌ : ఎన్నికల ప్రచారం ముగియడంతో గతరాత్రి నుంచి ప్లరోభాల పర్వానికి తెరలేచింది. పోలింగ్‌కు కొద్ది గంటలే మిగిలి ఉండడంతో ఓటర్లను ప్రలోభ పర్చుకునే క్రమంలో పోటీచేస్తున్న అభ్యర్థులు అప్రమత్తమయ్యారు. మద్యంతో పాటు నోటను అప్పగించే ప్రక్రియలు సాగుతున్నాయి. కొన్నిచోట్ల బాహాటంగానే సాగింది....

నేటి పోలింగ్‌పై నేతల నజర్‌

బూత్‌స్థాయి కార్యకర్తలతో నేతల సవిూక్ష ఎక్కువ మందిని ఓటుకు తీసుకుని వచ్చేలా ప్లాన్‌ గతానికి భిన్నంగా అన్ని పార్టీల నేతల ప్రచారం హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో ఇక పోల్‌ మేనేజ్‌మెంట్‌పై నేతలు దృష్టి సారించారు. గురువారం జరిగే పోలింగ్‌లో ఎక్కువమందిని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకుని వచ్చేలా బూత్‌ స్థాయి నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు....

పాడి కౌశిక్‌ వ్యాఖ్యలపై విచారణకు ఇసి ఆదేశం

హైదరాబాద్‌ : హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌ రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణకు ఆదేశించింది. కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నివేదిక కోరింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజురాబాద్‌ ఎన్నికల అధికారులను ఈసీ బుధవారం ఆదేశించింది. ఇక, కౌశిక్‌ రెడ్డి ప్రచారం ముగింపు రోజు వివాదాస్పద వ్యాఖ్యలు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -