ఓటు కోసం నానా తంటాలు
మద్యంతో పాటు ప్యాకేజీలు
ఓటుకు నోటు పంచుతున్న నేతలు
హైదరాబాద్ : ఎన్నికల ప్రచారం ముగియడంతో గతరాత్రి నుంచి ప్లరోభాల పర్వానికి తెరలేచింది. పోలింగ్కు కొద్ది గంటలే మిగిలి ఉండడంతో ఓటర్లను ప్రలోభ పర్చుకునే క్రమంలో పోటీచేస్తున్న అభ్యర్థులు అప్రమత్తమయ్యారు. మద్యంతో పాటు నోటను అప్పగించే ప్రక్రియలు సాగుతున్నాయి. కొన్నిచోట్ల బాహాటంగానే సాగింది....
బూత్స్థాయి కార్యకర్తలతో నేతల సవిూక్ష
ఎక్కువ మందిని ఓటుకు తీసుకుని వచ్చేలా ప్లాన్
గతానికి భిన్నంగా అన్ని పార్టీల నేతల ప్రచారం
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో ఇక పోల్ మేనేజ్మెంట్పై నేతలు దృష్టి సారించారు. గురువారం జరిగే పోలింగ్లో ఎక్కువమందిని పోలింగ్ కేంద్రాలకు తీసుకుని వచ్చేలా బూత్ స్థాయి నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు....
హైదరాబాద్ : హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణకు ఆదేశించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నివేదిక కోరింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజురాబాద్ ఎన్నికల అధికారులను ఈసీ బుధవారం ఆదేశించింది. ఇక, కౌశిక్ రెడ్డి ప్రచారం ముగింపు రోజు వివాదాస్పద వ్యాఖ్యలు...
భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత
డిస్టిబ్య్రూషన్ సెంటర్ వద్ద పోలింగ్ సామాగ్రి అందచేత
పోలింగ్ సామాన్లతో కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
ఉదయం మాక్ పోలింగ్ .. తరవాత పోలింగ్కు అనుమతి
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణలో మూడోసారి ఎన్నికలు జరుగబోతున్నాయి. గురువారం జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఒకేదఫాలో...
జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే..
సూర్యాపేట : ఎన్నికల నిర్వహణలో రూట్ మొబైల్ విధులు ప్రధాన్యమైనవి అని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రం లో గల పబ్లిక్ క్లబ్ హాల్ లో రూట్ మొబైల్స్ డ్యూటీ సిబ్బందితో సమావేశం నిర్వహించి విధులపై సలహాలు, సూచనలు అందించారు.ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరిలించడం, ఎన్నికల...
బీఆర్ఎస్ మల్కాజగిరి నియోజకవర్గం అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజిగిరి : బిఆర్ఎస్ మల్కాజగిరి నియోజకవర్గం అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గం పరిదిలో 141 గౌతంనగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ...
బీఆర్ఎస్ పాలనలో వెనుక బడ్డ హుస్నాబాద్
నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి
అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు
హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. సాయంత్రం 5...
ఉప్పల్ లో కాంగ్రెస్ గెలిపిస్తే యువతకు బంగారు భవిష్యత్తు
కేసీఆర్ రాక్షస పాలన పోవాలి కాంగ్రెస్ రావాలి…
మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడిగా హామీ ఇస్తున్న
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కాప్రా సర్కిల్ ఈసీఐఎల్ చౌరస్తాలో పరమేశ్వర్ రెడ్డిని...
ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్తున్న రాజేష్రెడ్డి
గడపగడపలో రాజేష్ గెలుపుపై చర్చ
మార్పుకోరుకుంటున్న కందనూలు ఓటర్లు
ఎమ్మెల్యే మర్రి హామీలపై విసికిపోయిన ప్రజలు
పదేళ్లలో చేయలేని పనులను కొత్తగా చేసేదేంటూ ప్రశ్నిస్తున్న ప్రజానీకం
నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ సునామీ కనిపిస్తోంది. రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గెలుపుపైనే గడప గడపనా చర్చ...
అరాచకాలకు కేరాఫ్ కాంగ్రెస్ పాలన
వారి పాలన సక్కగ లేకనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు
తెలంగాణ ఉసురు తీసిందే కాంగ్రెస్
ఉద్యమానికి అండగా నిలిచిన గడ్డ సిద్దిపేట
ఎమ్మెల్యేగా గెలిపించి సిఎంను చేసిన గడ్డ గజ్వెల్
దేశానికి ఆదర్శంగా గజ్వెల్ను తీర్చిదిద్దాను
ప్రతి ఒక్కరూ ఇక్కడి అభివృద్దిని గుర్తిస్తున్నారు
మరింతగా అభివృద్దితో ముందుకు సాగేలా చేస్తా
వరంగల్, గజ్వెల్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్
ఇందిరమ్మ రాజ్యమంటే...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...