Thursday, May 9, 2024

elections

ఆజ్ కి బాత్

ఓట్ల కోసం నోట్లు కుమ్మరిస్తారు..ఓటు వేసిన వాళ్ళను విస్మరిస్తారు..ఎన్నికలకు ముందు ఓటరుకు వున్న విలువఎన్నికల తరువాత మాయమవుతుంది..నమ్మిన నాయకుడు తమనిఆదుకోవడం లేదని బాధపడతారు..కానీ మీరు అమ్మిన ఓటుమిమ్మల్ని దహిస్తోందని తెలుసుకోలేరు..అదే మీరు చేస్తున్న తప్పు..ఇప్పటికైనా గ్రహించండి..

రూ.50 వేలు..

ఎమ్మెల్యే టికెట్ దరఖాస్తు ధర నిర్ణయించిన కాంగ్రెస్.. టిక్కెట్ కావాలా ? ముందుగా రూ. 50 వేలు కట్టాల్సిందే ! టికెట్ ఆశావహుల నుంచి దరఖాస్తులకు కాంగ్రెస్ ఆహ్వానం ఈనెల 18 నుంచి 25 వరకు దరఖాస్తులకు ఆహ్వానం హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రెడీ అవుతోంది. అభ్యర్థుల ఎంపికపై తొలి జాబితా రెడీ అయిపోయిందని ప్రచారం...

కౌన్ బనేగా సికింద్రాబాద్ కా సికిందర్‌..!

సికింద్రాబాద్‌ పార్లమెంట్ లో మరోమారు కమలం వికసిస్తుందా .! ఇప్పటివరకూ ఇక్కడ బీఆర్ఎస్‌ జెండా ఎగరనేలేదు…! గతంలో ఎంపీ సీటును కైవసం చేసుకున్న బీజేపీ.. అసెంబ్లీ స్థానాలఫై పూర్తిగా పట్టుకోల్పోయింది ..! గతంలో అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్‌.. ఎంపీ సీటును మాత్రం చేజిక్కించుకోలేక పోయింది.. ! తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న హస్తం.. ఇప్పుడు చితికిలపడిపోయి కోలుకొని పరిస్థితిలో ఉండిపోయింది .! పట్టు ఉన్న కమలం.....

రాబోయే ఎలక్షన్స్ లో ఓట్ల కోసం బియ్యం మీద ఆంక్షల డ్రామాలు..

తీవ్ర విమర్శలు చేసిన గుండ్రాతి శారదాగౌడ్.. బియ్యం ఎగుమతి మీద మోఢీ సర్కార్ ఆంక్షలు ఎందుకు? ఎవరి కోసం? ఎవరి ప్రయోజనాల కోసం? బైడన్ తో సమావేశం అనంతరం ఈ ఆంక్షలు పెట్టాడు మోడీ.. ఈ నిషేధం వెనుక లోగుట్టు ఏమిటి? రాబోయే ఎలక్షన్స్ కోసం ఈ డ్రామా కాదు కదా? ఆ తరువాత సానుభూతి...

విన్నర్ దిల్ రాజు..

చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్‌ రాజు గెలుపొందారు. సి.కల్యాణ్‌కు, దిల్‌ రాజు ప్యానళ్లకు మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో దిల్‌రాజు విజయం సాధించారు. నిర్మాతల సెక్టార్‌లో మొత్తం 891 ఓట్లు పోల్‌ కాగా, 563 ఓట్లను దిల్‌ రాజు పొందారు. అధ్యక్ష పదవి కోసం బరిలో దిగిన మరో...

జనగామ పట్టాన వార్డుల కమిటీల ఎన్నిక..

కో ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లి సమ్మయ్య ఆధ్వర్యంలో ఎన్నికలు.. ఆదివారం రోజున జనగామ పట్టణంలోని స్థానిక 5, 16,17వ వార్డుల వార్డు కమిటి ఎన్నిక పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి సమ్మయ్య, కో ఆర్డినేషన్ కమిటీ అధ్వర్యంలో జరిగింది. 5 వ వార్డు అధ్యక్షులుగా.. పోతునురి విజయ్ కుమార్.. ప్రధాన కార్యదర్శులుగా సందుల చందు.. 16...

జిల్లాలో ఓటింగ్‌ శాతం పెంచాలి

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ శామీర్‌పేట : జిల్లా వ్యాప్తంగా ఓటింగ్‌ శాతం పెరిగేలా అవసం మైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమా వేశ మంది రంలో జిల్లా అదనపు కలెక్టర్‌ నరసిం హారెడ్డి, డి.ఆర్‌.ఓ. చంద్రావతి (ఖీAజ)తో కలిసి వివిధ రాజకీయ...

ఎన్నికలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ యస్‌. వెంకట్రావ్‌ సూర్యాపేట : ఎన్నికల నిబంధనలపై రెవెన్యూ, పోలీస్‌ అధికారులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ యస్‌. వెంకట్రావ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల సమాయత్తం పై జిల్లాలోని రెవెన్యూ, పోలీస్‌ అధికారులతో ఎన్నికల విధివిధానాలపై యస్‌.పి. రాజేంద్రప్రసాద్‌...

ఆజ్ కి బాత్

రాబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు..మళ్ళీ వస్తారు మాటల మాంత్రికులు..మభ్యపెట్టే మాటలకు లొంగకుండా..మంచి చేసే నాయకుడికే మన ఓటు..ఈసారైనా నీ ఓటును నిజాయితీ వైపు వేసి,ప్రజల నాయకుడికి అధికారం అప్పగించు..లేదంటే మరో 5 ఏళ్లు పాతాళానికి తొక్కేస్తారు..ఇప్పుడైనా విక్రమార్కుడిలా ఓటు వినియోగించు..అక్రమార్కుల తాట తీసే సర్కారును నిర్మించు..మళ్ళీ బీరు బాటిల్ కో, బిర్యానీ ప్యాకేట్ కో తలొగ్గితే..ప్రమాణాలు...

సత్వ నాలెడ్జ్ సిటీ లో ‘వాట్‌ ఈస్ మైగోల్‌’ యూ -18 ఎలెక్షైన్స్ మీటప్ ప్రోగ్రాం..

యూ - 18 సింగర్స్ కమ్యునిటీని ప్రారంభించిన సింగర్ రేవంత్.. యూ - 18 ఎన్నికల కోసం 8 ఎన్నికల కమిటీల ప్రకటన.. విద్యార్థులు తమ భవిష్యత్తు కెరీర్‌ను అనుభవించడానికి సాధికారత కల్పించే ప్రముఖ స్టార్టప్, 'వాట్‌ ఈస్ మైగోల్‌', ఈ రోజు హైదరాబాద్‌లోని వివిధ పాఠశాలల నుండి తమ అండర్-18 ఎన్నికల ప్రచారం కోసం నమోదు...
- Advertisement -

Latest News

కవిత అరెస్ట్ వెనుక సంతోష్ హస్తముందా..?

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టానిక్ మాల్స్ క‌థేంటి..? రాష్ట్రంలో బీఆర్ఎస్ హ‌యాంలోనే లిక్క‌ర్ మార్ట్‌లు బీజేపీ పెద్ద‌ల‌తో సంతోష్‌కు ఏమైనా ఒప్పందాలున్నాయా..? క‌విత అరెస్ట్‌తో క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో క‌ల‌వ‌రం బీఆర్ఎస్ పార్టీ...
- Advertisement -