Wednesday, May 15, 2024

జనగామ పట్టాన వార్డుల కమిటీల ఎన్నిక..

తప్పక చదవండి
  • కో ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లి సమ్మయ్య ఆధ్వర్యంలో ఎన్నికలు..

ఆదివారం రోజున జనగామ పట్టణంలోని స్థానిక 5, 16,17వ వార్డుల వార్డు కమిటి ఎన్నిక పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి సమ్మయ్య, కో ఆర్డినేషన్ కమిటీ అధ్వర్యంలో జరిగింది. 5 వ వార్డు అధ్యక్షులుగా.. పోతునురి విజయ్ కుమార్.. ప్రధాన కార్యదర్శులుగా సందుల చందు.. 16 వ వార్డు అధ్యక్షులుగా.. కొలిపాక రాములు.. ప్రధాన కార్యదర్శులుగా.. పత్రి నర్సయ్య.. 17 వ వార్డు అధ్యక్షులుగా.. బాల్నే రమేష్.. ప్రధాన కార్యదర్శులుగా.. పడకంటి ఆంజనేయులు లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి ఎల్లేష్, చీకట్ల నవీన్ గౌడ్, భైరు బాబు, ఎండీ ఎక్బల్, ఎండీ సీరాజ్, ఎండీ ఖలీల్, సీసా శ్రీధర్, చెన్నోజు ఆంజనేయులు, సుద్దాల సురేష్ , ఉల్లేంగుల అన్వేష్, గుండె సందీప్, జంగటి నర్సింగరావు, అమనగంటి శ్రీకాంత్, వారణాసి లోకేష్, ఆకుల శ్రీనివాస్, అరుణ్, బిట్ల ఆంజనేయులు, రెగోటి బుగ్గయ్య, పాము రమేష్, 5 వ వార్డు నుండి సందుల చందు, కాసర్ల రేణుక, ఎదునూరి పుష్ప, చెంచు నర్సయ్య, పోత్కునురి నర్సింహ చారి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు