Saturday, April 27, 2024

bjp

కేసీఆర్ ను మళ్లీ సీఎం చేస్తే.. ఒవైసీ మీకు చుట్టమైనట్లే..

హిందువులను నరికిచంపుతానన్న ఒవైసీ వ్యాఖ్యలను శిరసావహిస్తారా? హిందుగాళ్లు బొందుగాళ్లన్న కేసీఆర్ కు బుద్దిచెప్పిన కరీంనగర్ ప్రజలు గ్రేట్ రాజకీయాలంటే విరక్తి పుడుతోంది మోదీని చూసి రాజకీయాల్లో కొనసాగుతున్నా ఆత్మగౌరవ భవనాల పేరుతో కులాల మధ్య చిచ్చుపెడుతున్న కేసీఆర్ ఆత్మ గౌరవ భవనాలతో పేదల కడుపు నిండేనా? ఏ కులం వాళ్లయినా సరే… ఆ కుల పేదల పక్షాన నిలిస్తేనే మనుగడ ఒక్కో కుల సంఘ...

మీ ఋణం తీర్చుకుంటా..( మీ అభిమానానికి ఆనంద భాష్పాలొస్తున్నయ్ : బండి సంజయ్)

నాతో కలిసి వందల కిలోమీటర్లు నడిచిన సంగ్రామ సేనకు రుణపడి ఉంటా అవకాశమిచ్చిన మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు ఎన్నికల యుద్ద రంగంలో ఉన్నాం… కార్యకర్తల త్యాగాలను వ్రుధా పోనివ్వను. గొల్లకొండపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం… బీజేపీలో గ్రూపులున్నాయని, పార్టీ గ్రాఫ్ తగ్గిందనేది దుష్ప్రచారమే… ప్రజల మనసుల్లో బీజేపీ పదిలంగా ఉంది… పేదల పక్షాన మేం చేసిన పోరాటాలు జనం...

బరిలో నిలిచే కాషాయ ధీరులు..?

అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధినేతలు బిజీ. తెలంగాణలో మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ రెడీ. కీలక నేతలందరూ బరిలోకి షురూ. అవసరమైతే చివరి క్షణంలో మార్పులు. ( పొలిటికల్ కరస్పాండెంట్ వాసు కుమార్) రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో కీలక నేతలను రంగంలోకి దింపేందుకు కమలం పార్టీ అధినేతలు కుస్తీ పడుతున్నారు. ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కీలక...

సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ పార్టీ కార్యాలయం ముట్టడి.

వివరాలు తెలిపిన అంగోతు రాంబాబు నాయక్, రాష్ట్ర అధ్యక్షులు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు లంబాడీల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం రోజు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం జరిగింది.. రాజకీయపరమైనటువంటి ఆలోచనలతో తెగల మధ్య చిచ్చుపెట్టి వారి రాజకీయ స్వార్థం కోసం లంబాడి...

ఇండియా తీరం చేరేనా!

వచ్చే 2024 సార్వత్రిక లోక్‌ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్‌ కొట్టకుండా, నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా నిలువరించడానికి దేశంలోని 26 పార్టీలు కలిసి ఇండియా (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్మెంట్‌ ఇంక్లూజివ్‌ అలియన్స్‌)గా జతకట్టాయి. భారత్‌ జోడోయాత్రతో నూతన ఉత్సాహంతో ఉండడమే కాకుండా ఇటీవల కర్ణాటకలో జరి గిన అసెంబ్లీ ఎన్నికలలో...

షా పర్యటన వాయిదా..

ఈ నెల 29న అమిత్ షా తెలంగాణ షెడ్యూల్ భారీ వర్షాల కారణంగా రాష్ట్ర పర్యటన వాయిదా పడినట్లు వెల్లడి అమిత్ షా పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందో త్వరలో వెల్లడి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా ఆయన రాష్ట్ర పర్యటనను వాయిదా వేసినట్లు పార్టీ శ్రేణులు...

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం ఒక్కటే..

మూడు పార్టీలూ ఒకేతాను ముక్కలే.. రైతు సమాజానికి గౌరవం కలిగించేలా కేంద్ర పథకాలు మాటల్లో కాకుండా చేతల్లో రైతు సంక్షేమ పథకాలు అమలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడి.. వ్యవసాయ రంగానికి, రైతు సమాజానికి గౌరవం కలిగించే విధంగా మోడీ సర్కారు కార్యక్రమాలు చేపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి వెల్లడించారు.. మాటల్లో కాకుండా చేతల్లో రైతు...

బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుంది..

ఉమ్మడి సీఎం అభ్యర్థిపై కలిసి నిర్ణయం ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి.. మిగిలిన పార్టీలతో పొత్తు నిర్ణయం కేంద్ర కమిటీదే.. బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుందని ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జనసేనతో పొత్తు ఇవాళే కాదు, రేపు కూడా ఉంటుందని తేల్చి...

ముఖ్యమంత్రి కెసిఆర్ అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడడం లేదు..

అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారు. మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. నాకు అసెంబ్లీలో అవకాశం వస్తె ప్రజల సమస్యలు ప్రస్తావించాను. రెసిడెన్షియల్ స్కూల్లో, మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ ఇంటర్మీడియట్ లో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్స్, టీచర్స్ కి నెలకు 72 పీరియడ్ ఫిక్స్ చేశారు. సంవత్సరానికి 6 నెలల జీతాలు కూడా...

ఎమ్మెల్యే రాజాసింగ్ కు కృతజ్ఞతలు..

అభినందనలు తెలియజేసిన పీ. అనిల్ యాదవ్.. కర్ణాటకలో జైన సన్యాసి హత్యకు వ్యతిరేకంగా జరిగిన శాంతియుత నిరసన ర్యాలీలో జైన్ కమ్యూనిటీకి మద్దతుగా నిలిచినందుకు ఎమ్మెల్యే గోషామ్‌హాల్, టి. రాజా సింగ్ కు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు జాంబాగ్ డివిజన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి పీ. అనిల్ యాదవ్..
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -