వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ఒక యవతికి బీజేపీ ఎంపీ చూపించారు. అనంతరం ఆమె ముస్లిం ప్రియుడితో కలిసి పారిపోయింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. భోపాల్కు చెందిన 20 ఏళ్ల యువతి నర్సింగ్ స్కూల్లో చదువుతున్నది. ముస్లిం క్లాస్మేట్ అయిన స్నేహితురాలి సోదరుడు యూసుఫ్ ఖాన్తో ఆమెకు పరిచయం...
కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి శూన్యమని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మూడు రోజులకు ఒకసారి తాగునీరు వస్తున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆరెకటిక సంఘం నూతన భవనానికి మంత్రి...
దేశంలో కర్నాటక తరహా ఫలితాలు
ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది
లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరక్క పోవచ్చు
కేంద్రమంత్రి గడ్కరీ నిజాయితీ పనిమంతుడు
మీడియా సమావేశంలో ఎన్సీపీ అధినేత పవార్
శంభాజీనగర్
దేశంలో ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాలను పరిగణనలోకి తీసుకుని దేశ ప్రజలు...
లాయర్ల వేషంలో వచ్చి కోర్టు వద్ద కాల్పులు
కాల్పుల్లో సంజీవ్ జీవా అక్కడిక్కడే హతం
లక్నో
ఉత్తర్ ప్రదేశ్లో మరో గ్యాంగ్స్టర్ హతమయ్యాడు. అనూహ్యంగా కోర్టు వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు లక్నో సివిల్ కోర్టు వెలుపల గ్యాంగ్ స్టర్, ముఖ్తార్ అన్సారీ సన్నిహితుడు సంజీవ్ జీవాపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అతను ప్రాణాలు...
నిజామాబాద్ జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్..
తొమ్మిదేళ్ల మోడీ పాలనపై ప్రజెంటేషన్..
.భారత దేశంలో అన్నీ వర్గాలను గౌరవిస్తూ పాలన అందించాం..
కోవిడ్ వ్యాక్సిన్ కనుగొనటంతో ప్రపంచ దేశాల్లో మనం అగ్రగామిగా నిలిచాం.
ప్రపంచ దేశాలకు మోదీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు..
హైదరాబాద్ : 9 ఏళ్ల మోడీ పాలనలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని బీజేపీ...
అవన్నీ ఊహాగానాలే అన్న బండి సంజయ్..
అమిత్ షా, నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటి..?
ఎంతోమంది ప్రతిపక్ష నేతలు కలుస్తూనే ఉంటారు : బండి..
తెలంగాణాలో బీ.ఆర్.ఎస్. కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలదా..?అని అనుమానం వ్యక్తం చేస్తున్న ఆ పార్టీలోని కొందరు నాయకులు..
హైదరాబాద్: టీడీపీ తో బీజేపీ పొత్తు ఊహాగానాలేనని బీజేపీ నేత బండి సంజయ్ తోచిపుచ్చారు....
దమ్ముంటే వాస్తవాలను ప్రజల ముందుంచండి..
రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసి సంబురాలు చేసుకుంటున్నారు..
కమిషన్ల కోసం దళిత బందు.. లీడర్లకు 111 జీఓ రద్దు..
రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉందా..?
మీరు చెప్పేదొకటి.. చేసింది మరొకటి 9 ఇండ్లలో సాధించింది ఇదే..
సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్..
హైదరాబాద్: బీ.ఆర్.ఎస్. పాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని...
అభివృద్ధిపై చర్చకు రమ్మంటే కేసీఆర్ పారిపోతున్నడు
కేసీఆర్ మూర్ఖత్వ పాలనతో తిరోగమనంలో తెలంగాణ
తెలంగాణ బంగారమయమైతే ఏ వర్గాన్ని కదిలించినాకష్టాలు.. కన్నీళ్లే ఎందుకొస్తున్నాయ్?
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నలుగురి చెరలో బందీగా మారింది
సొంత ప్రచారం కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా?
డిపాజిట్లు రాని కాంగ్రెస్ ను లేపేందుకు బీజేపీని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది
ఉద్యమకారులారా….తెలంగాణ ఉద్యమ స్ర్ముతులను...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ ఖిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంస్క్రుతిక ఉత్సవాలకు హాజరైయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. బండి సంజయ్ కు శాలువా కప్పి స్వాగతం పలికారు నిర్వాహకులు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.....
బ్రిజ్ భూషణ్ వ్యవహారంపై బీజేపీ నేతలు ఎవ్వరూ నోరు విప్పడం లేదు. ఆ అంశంపై ప్రశ్నలు వేస్తే సైలెంట్గా మారిపోతున్నారు. అయితే మహారాష్ట్రకు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే మాత్రం స్పందించారు. ఎవరైనా మహిళ ఏదైనా ఫిర్యాదు చేస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, అయితే ఆ తర్వాత ఫిర్యాదు సరైందా కాదా...
జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...