కాంగ్రెస్ ప్రభుత్వం పాలించేది కొద్ది రోజులే
కేసీఆర్ చేసిన అప్పులు తీర్చలేక కాంగ్రెస్ చేతులెత్తేస్తుంది
దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కేసీఆర్ పై ఫైర్
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీకి 8 స్థానాలు ఇచ్చినందుకు ప్రజలకు గోషామహల్ ఎమ్మెల్యే కె. రాజాసింగ్ కృతజ్ఞతలు తెలిపారు. మోసం చేసిన కేసీఆర్ను ప్రజలు ఫాంహౌస్...
2 రోజుల క్రితం రైతుబంధు నిధుల విడుదలకి అనుమతి ఇచ్చిన ఈసీ..
రైతు బంధు కు ఇచ్చిన అనుమతి ని ఉపసంహరించుకున్న ఈసీ..
హరీష్ రావు రాజకీయ లబ్ధి కోసం సిద్దిపేటలో తన నోటి దూల వల్ల ఆగిన రైతు బంధు
తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికలు, 2023 సందర్భంగా ఎంసీసీ మరియు అనుబంధ ఎన్నికల నిభందనలు ఉల్లంఘించిన...
బండి సంజయ్ కు బహిరంగ మద్దతు ప్రకటించిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం
గౌతమినగర్ లో ఇంటింటికీ తిరిగి పువ్వు గుర్తుకు ఓటేయాలంటూ ప్రచారం
దేశం, ధర్మం కోసం ఈసారి కరీంనగర్ లో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కే ఓటేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ప్రకటించింది. కరీంనగర్ లోని 10 వేల...
బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్
హైదరాబాద్ : బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న బీజేపీని గెలిపిద్దామని, బీసీరాజ్యం తెచ్చు కుందామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. కరీంనగర్ లోని బీసీ రాజ్యాధికార సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరీం నగర్ ముఖ్య నాయకుల సమావేశంలో పిలుపునిచ్చారు...
ఊసరవెల్లి లా రంగులు మార్చే నాయకులు అవసరమా
ప్రచారంలో మేము సైతం అంటున్న యువత
ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే నాయకులకు బుద్ధి చెబుదాం
ఇంటింటికి బిజెపి మేనిఫెస్టో తీసుకెళ్దాం
హైదరాబాద్ : దేశం కోసం ధర్మం కోసం పాటుపడే వ్యక్తులను గెలిపించుకుంటే బాగుంటుంది. 30ఏళ్లుగా బీజేపీ పార్టీ సిద్ధాంతాల పట్ల పూర్తి విశ్వాసంతో పనిచేసిన తల్లోజి ఆచారిని కల్వకుర్తి నియోజకవర్గ...
ప్రజా సమస్యలపై అలు పెరుగని పోరాటం చేస్తున్న వీరుడు
వేదిక ఏదైనా ఆయన మాట తుపాకీ తూటా కంటే పదునైంది
నియోజకవర్గంలో పట్టుబట్టి ప్రజా సమస్యలు తీర్చడంలో విక్రమార్కుడు
గెలుపు ఓటములను చిరునవ్వుతో స్వీకరించే గొప్ప నాయకుడు
భక్తిలో భావంలో హనుమంతుడు ఆయనే తల్లోజు ఆచారి
హైదరాబాద్ : కల్వకుర్తి నియోజకవర్గంలో యువతకు ఆరాధ్య దైవం యువతని సన్మార్గంలో నడిపే నాయకుడు...
హైదరాబాద్ : బీఆర్ఎస్, కాంగ్రెస్లు తోడు దొంగలని.. ఎంఐఎం కబంధ హస్తాల్లో ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. శుక్రవారం విూట్ ది ప్రెస్లో ఎంపీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఎన్నికల తర్వాత కలుస్తాయన్నారు. బీజేపీ బీసీని సీఎం చేస్తామంటే.. బీసీలను అవమానించే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ బాధ్యత...
బీజేపీ పార్టీ మీడియా సెంటర్లో విడుదల
అదే రోజు తెలంగాణలో అమిత్ షా పర్యటన
25, 26, 27 తేదీలలో మోడీ పర్యటన
పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టిన బీజేపీ
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడు పెంచింది. పక్కా వ్యూహాలతో బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టింది. ఇక నుంచి...
తెలంగాణలో నేటితో ముగిసిన నామినేషన్ల గడువు
చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పు… టిక్కెట్ల కేటాయింపు
పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన ఆయా పార్టీల అభ్యర్థులు
మూడు గంటల లోపు క్యూలో నిలుచుకున్న వారికి అవకాశం
119 నియోజకవర్గాలకు 1,133 మంది అభ్యర్థులు 1,169 నామినేషన్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అయితే, ఎన్నికల నామినేషన్లకు గడువు నేటి...
ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అశేష ప్రజానీకం తరలి రాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వెంట నడవగా, రోడ్డు పొడవునా యువత బైక్ లతో ర్యాలీ చేయగా ,...
కాంగ్రెస్ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు
ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు..
ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం
ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్లలో ఆదాయపు పన్ను శాఖ...