తెలంగాణలో కుటుంబ పాలన అంతం కావాలని కోరుకుంటున్నారు
డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివ్రుద్ధి సాధ్యం
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడి
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియాతో చిట్ చాట్..
హైదరాబాద్: అమెరికాలో నివసించే భారతీయులంతా మళ్లీ నరేంద్ర మోదీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి...
ఈనెల 19 న వినాయక పూజ..
జమిలి ఎన్నికల బిల్లు, ఇండియా పేరు మార్పుబిల్లులు ప్రవేశపెట్టే అవకాశం..
పార్లమెంట్ సమావేశాల అజెండా తెలపాలనిలేఖ రాసిన సోనియా గాంధీ..
తొమ్మిది అంశాలపై చర్చించాలని సూచించిన వైనం..
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఏజెండాపై కొనసాగుతున్న ఉత్కంఠ..
సోనియా గాంధీ లేవనెత్తిన అంశాలపై ఇప్పటికేచర్చించామన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి..
న్యూ ఢిల్లీ : జమిలి ఎన్నికల...
రాజుకుంటున్న సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ సభల వివాదం..
పొలిటికల్ మైలేజీ కోసం ప్రాకులాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు..
పరేడ్ గ్రౌండ్ పై పట్టుబడుతున్న ఇరు పార్టీలు..
ఎవరు 17 న పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెడతారన్న దానిపై ఉత్కంఠ..
హైదరాబాద్ :సెప్టెంబర్ 17వ తేదీకి కౌండ్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ...
విచారణకు హాజరు కాకపోవటంపై అసహనం..
అమెరికాలో ఉండటంతో హాజరుకాని బండి సంజయ్..
ఈ నెల 12 హాజరవుతారన్న బండి తరఫు లాయర్..
సైనిక సంక్షేమ నిధికి రూ. 50 చెల్లించాలని కోర్టు ఆదేశం..
హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీరుపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. రూ.50 వేల...
జనగామ : శుక్రవారం రోజు బిజెపి నర్మేట మండల అధ్యక్షులు ధరావత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో అజాధి కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా, మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయిన సందర్బంగా.. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అమరవీరులకు, దేశాన్ని కాపాడుతా ప్రాణాలు కోల్పోయిన సైనికులకు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర...
నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దుర్మార్గ పాలన సాగుతోంది..
రైతుల భూములతో వ్యాపారం చేయడానికే 220 జీవో తెచ్చారు..
ధరణితో నష్టపోయిన రైతుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే..
ఈనెల 27న ఖమ్మంలో రైతు భరోసా సభ భారీగా నిర్వహిస్తాం..
కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
హైదరాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర...
టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి..హైదరాబాద్ : నిన్న నిజామాబాద్ జిల్లా బోధన్లో మాట్లాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి లిక్కర్ దందా మత్తులో కళ్ళు కనబడటం లేదని మణిపూర్ లో మహిళపై జరిగిన ఘటనపై మాట్లాడకుండా రాహుల్ గాంధీపై వ్యంగంగా మాట్లాడడం హాస్యాస్పదమని, మైనార్టీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని,12...
కానీ సోషల్ మీడియాకు తెలిసిపోతుంది..?
అపార చాణుక్యుడి మదిలో ఏముందో ఎలా తెలుస్తుంది..
హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా కేసీఆర్ మాస్టర్ ఫ్లాన్..!
తెలంగాణాలో కాంగ్రేస్ రాజకీయ భవిష్యత్తు ఏంటి.. ?
కాంగ్రేస్ ఓడితే ఓటమినెపం రేవంత్ కు ఆపాదిస్తారా..?
టీడీపీ ఏ పార్టీ ఓట్లకు గండి కొట్టనుంది..!
బీఎస్పీ వైపు ఎవరున్నారు..?
బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది..
( తెలంగాణ రాజకీయాలపై "ఆదాబ్ హైదరాబాద్ "...
కాంగ్రెస్లో వాళ్ల గొడవలు వాళ్ళకే తప్ప ప్రజల బాధలు పట్టవు.
విపక్షాలపై మంత్రి హరీష్ రావు పైర్గజ్వేల్ : కాంగ్రెస్ ది గతమే తప్ప భవిష్యత్తు లేదు బిజేపి కి రాష్ట్రంలో అసలు స్థానం హే లేదు అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం గజ్వెల్...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...