Sunday, May 5, 2024

ఆదివాసీ గిరిజనులు అభివృద్ధిని అడ్డుకున్న మోడీ

తప్పక చదవండి

ఆదిలాబాద్‌ : ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని మోదీయే ఈ మాట అన్నది ఎవరో కాదు ఆ పార్టీ నాయకులు, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు. అంతేకాదు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. బోథ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే ఆయన పోటీ చేస్తున్నారు. బోథ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత ఆయన విూడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారగా, ఈ వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు