డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్ను వికలాంగుల పార్క్కు ఎలా కేటాయించారు..?
కరీంనగర్లో పెరిగిన భూముల రెట్లతో ప్రాజెక్ట్ రద్దు చేశారా..?
ఏ రాజకీయ నాయకులకు లబ్ది చేయడానికి అడ్డంకులు..?
పర్యవేక్షణ లేకుండా భూమి కేటాయించిన అధికారులు ఎవరు..?
రెవెన్యూ అధికారులు ఇచ్చిన ప్రొసిడింగ్స్ కాఫీ ఎక్కడ..?
13వ బిఎఫ్డి మీటింగ్లో ప్రాజెక్ట్ ను రద్దు ప్రస్తావన లేదు..
14వ బిఎఫ్డి మీటింగ్లో ప్రాజెక్ట్...
మరోసారి బీజేపీ గెలిస్తే నితృంత్వమే
ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు
నోటీసుల భయం వల్లే కూటమి నుంచి బయటకు..
కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్ధేశించి ఖర్గే ప్రసంగం మోడీ తనకుతానుగా విష్ణుమూర్తి 11వ అవతారంగా భావన మోడీ నిరంకుశ తీరుపై మండిపడ్డ మల్లికార్జున ఖర్గే
2024 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్రమోడీ తిరిగి అధికారంలోకి వస్తే భారతదేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని...
రాజ్యాంగకర్తలకు రాముడి పాలనే స్ఫూర్తి
‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రధాని వ్యాఖ్యలు
రామ జ్యోతిని వెలిగించి దేశం పండుగ చేసుకుంది..
దేశ ప్రజలందరి మదిలో రాముడే ఉన్నాడన్న మోదీ
భారత రాజ్యాంగాన్ని రచించిన వారికి రాముడి పాలనే స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పరిపాలన ఎలా ఉండాలనేది, ప్రజా సంక్షేమంపై పాలకులు ఎలా శ్రద్ధ పెట్టాలనే...
అయోధ్య విజయంతో మోడీకి కేబినేట్ అభినందన
జన్మజన్మలకు ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం
ఏకవాక్య తీర్మానంతో మంత్రివర్గం తీర్మానం
అయోధ్యలో రద్దీ తగ్గేవరకు వెళ్లొద్దని మంత్రులకు మోడీ హితవు
ముందస్తు వివరాలు ఇవ్వాలని వీఐపీలకు సూచన
న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర క్యాబినెట్ బుధవారంనాడు ఏకగ్రీవంగా ఒక...
ఇక టెంట్లో ఉండాల్సిన పనిలేదు
శతాబ్దాల నిరీక్షణకు తెర
సహనం, కృషి, త్యాగాల ఫలితమే ఈ ఉజ్వల ఘట్టం
ఎక్కడో లోపం వల్ల్నే ఇన్నాళ నిరీక్షణ
అందుకు రాముడిని క్షమాపణలు కోరుకుంటున్నా
మన ఆస్తి..అస్తిత్వం..సత్యం అంతా రాముడే
కొత్త కాలచక్రం మొదలయ్యింది
ఉద్వేగపూరతి ప్రసంగంలో ప్రధాని మోడీ
అయోధ్య : రాముడు వచ్చేశాడు.. మన రాముడు వచ్చేశాడు.. ఇక టెంటులో ఉండాల్సిన ఖర్మ రాముడికి లేదు…...
అయోధ్య ఆలయంలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ మహా ఘట్టాన్ని వేద పండితులు జరిపించారు. సరిగ్గా మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమైన ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఒంటిగంటకు ముగియనుంది. అంనతరం మధ్యాహ్నం 1:15 గంటలకు ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి దేశవ్యాప్తంగా...
పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ
అయోధ్యలో ప్రాణప్రతిష్ట పూజా క్రతువులు ప్రారంభమయ్యాయి. బాలరాముడి ప్రాణప్రతిష్టాపన పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పూజలో కూర్చున్నారు. గర్భగుడిలో ఈ కార్యక్రమం జరుగుతోంది. పూజా కార్యక్రమం అనంతరం రామ్లల్లా విగ్రహాన్ని...
జగదాభి రామునికి నేడే పట్టాభిషేకం సర్వాంగ సుందరంగా సిద్ధమైన అయోధ్య నగరం
ఓవైపు రామ నామ స్మరణ.. మరోవైపు పటిష్ఠ బందోబస్తు..
రామ మందిర ప్రారంభోత్సవం- ఏర్పాట్లు పూర్తి..
రామమందిర ప్రారంభోత్సవంతో పాటు
బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం..
వేడుకలకు హాజరుకానున్న లక్షలాది భక్తులు
అనంతరం ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ
రామ మందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు,...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...