కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల
న్యూ ఢిల్లీ : భారత మార్కెట్ లోకి త్వరలో 75 రూపాయల కాయిన్ రానుంది. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 75 రూపాయల నాణాన్ని విడుదల చేయనుంది. 35గ్రాముల బరువుతో 75 రూపాయిల నాణెం ఉండనుంది. 50శాతం వెండి, 40శాతం...
ఈ నెల 28న మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
రాష్ట్రపతి ప్రారంభించేలా కోరుతూ పిటిషన్
రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సరికాదన్న పిటిషనర్
న్యూఢిల్లీ : కొత్త పార్లమెంట్ పంచాయితీ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. నూతన పార్లమెంట్ను భారత రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభిస్తారన్న వార్తలపై ప్రతిపక్షాలు...
వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ రాజధాని డెహ్రాడూన్ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీతో కలుపుతున్న తొలి సెమీ`హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీగురువారం జెండా ఊపి ప్రారంభించారు. వివిధ మార్గాల నుంచి ఢల్లీిని కలుపుతున్న ఆరవ వందే భారత్ రైలు ఇది. ఇప్పటివరకు దేశ రాజధాని...
సిడ్నీలో ప్రవాస భారతీయులతో సమావేశం
ఆస్ట్రేలియాకు మళ్లీ వస్తానన్న తన వాగ్దానం నిలుపుకున్నానని మోదీ వెల్లడి
క్రికెట్, కర్రీ, కామన్వెల్త్.. భారత్ - ఆస్ట్రేలియాలను కలిపి వుంచుతాయి
ఇప్పుడది '3డీ'గా మారిందని వివరణ
ఆస్ట్రేలియా : భారత్ ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తాయని.. అవి కామన్వెల్త్, క్రికెట్, కర్రీ అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మంగళవారం...
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రాహుల్ అభ్యంతరం..
ఈ నెల 28న ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్ భవనం
ప్రధాని ప్రారంభించే విషయంలో ప్రతిపక్షాల అభ్యంతరం
రాష్ట్రపతి చేత ఈ కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్లు
న్యూ ఢిల్లీ : కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు....
మోడీ కోసం రూల్స్ బ్రేక్ చేసిన పపువా న్యూ గినియా ప్రభుత్వం..
ప్రధాని మోడీ కాళ్ళు మొక్కిన ఆదేశ ప్రధాని జేమ్స్ మెరాపే..
మోడీకి ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులు..
న్యూ గినియా పర్యటన అనంతరం నేరుగా ఆస్ట్రేలియాకు మోడీ..
న్యూ ఢిల్లీ : జపాన్లో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ 2023 మే...
నెల రోజులు 386 లోక్ సభ నియోజక వర్గాలు..
ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్న బీజేపీ..
ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రత్యర్థులకు చెక్..
కర్ణాటక ఓటమితో ఇకనైనా సత్తా చాటాలని ప్లాన్..
కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం..
న్యూ ఢిల్లీ, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : కర్నాటకలో ఎదురుదెబ్బ తగలటంతో వచ్చే ఏడాది జరిగే...
జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...