సోషల్ మీడియా దుష్ప్రచార ప్రభావం
అభూతకల్పనలు, అబద్దాల ప్రచారం
ఓటమికి ఇదే కారణమంటూ కేటీఆర్ విశ్లేషణ
హైదరాబాద్ : పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామన్నారు. కాంగ్రెస్ అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు....
ఎమ్మెల్యే కోటాలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్
గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్
వీరిని మంత్రివర్గంలోనూ తీసుకునే అవకాశం
సమాచారం ఇచ్చి నామినేషన్లకు సిద్దం కావాలన్న అధిష్టానం
అభ్యర్థుల ఎంపికలో రేవంత్ రెడ్డి మార్క్
18న వరకు నామినేష్లు.. 29న పోలింగ్
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు పూర్తిచేసింది.. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి...
కాంగ్రెస్ పార్టీలో విలీనం కానున్న షర్మిల పార్టీ
పార్టీ అగ్రనేతలతో 4న సమావేశం కానున్న షర్మిల
వారి సమక్షంలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం
వైఎస్స్ఆర్టిపి సమావేశంలో నేతలకు స్పష్టత
నేటి సాయంత్రం ఢిల్లీ వెల్లనున్నట్లు వెల్లడి
ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం..?
పార్టీ నేతలకు కూడా పదవులు వస్తాయని వ్యాఖ్య
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది....
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి
రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం ఇన్చార్జ్ మంత్రులను నియమించింది. అయితే కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత ఉమ్మడి జిల్లాల వారీగానే జిల్లాలకు ఇంఛార్జ్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది మంత్రులను ఇంఛార్జ్లుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన...
ఆరుగురు ఐఏఎస్, ఒక ఐపీఎస్ బదిలీ..
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలికెరిపై వేటు
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భారీగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఆరుగురు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది....
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కేనా..?
రాష్ట్రంలో రోజురోజుకు పడిపోతున్న కమలం గ్రాఫ్
సీనియర్లంతా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపగలరా
పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఇన్చార్జిల నియమకం
పార్లమెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్
బీజేపీలో కనిపించని పార్లమెంట్ ఎన్నికల హడావిడి
గెలిచిన జోష్ లో కాంగ్రెస్, ఓడిన బాధలో బీఆర్ఎస్, బీజేపీ
పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో వేచి చూద్దాం
హైదరాబాద్ :...
ఇదే విషయాన్ని చెప్పాను తప్ప మరోటి కాదు
బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హైదరాబాద్ : కాంగ్రెస్పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ బొటాబొటీ మెజార్టీతో పాటు, ఆ పార్టీలో కలహాలు సహజమే అన్న రీతిలో తాను వ్యాఖ్యలు చేశానని అన్నారు. అయితే వాటిని తప్పుగా ప్రచురించారని అన్నారు.గురువారం...
ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్తున్న రాజేష్రెడ్డి
గడపగడపలో రాజేష్ గెలుపుపై చర్చ
మార్పుకోరుకుంటున్న కందనూలు ఓటర్లు
ఎమ్మెల్యే మర్రి హామీలపై విసికిపోయిన ప్రజలు
పదేళ్లలో చేయలేని పనులను కొత్తగా చేసేదేంటూ ప్రశ్నిస్తున్న ప్రజానీకం
నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ సునామీ కనిపిస్తోంది. రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గెలుపుపైనే గడప గడపనా చర్చ...
బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్
చిల్లర రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ లక్షలాది రైతుల జీవితాలతో చెలగాటమాడడం అన్యాయమని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. రైతుల నోట్లో మన్నుకొడుతూ రైతుబంధుని నిలిపివేసే దుర్మార్గమైన కుట్ర చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్. రేటంత రెడ్డిగా వున్న రేవంత్.. ఈ రోజు రైతుల పాలిట...
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ లను ఖచ్చితంగా అమలు చేస్తా
స్థానిక కాంగ్రెస్ పార్టీ స్థానిక మానిఫెస్టో విడుదల
24 గంటలు నా ఇంటి తలుపులు తెరచి ఉంచుతాం
ప్రియాంక ప్రకటించిన మెడికల్ కాలేజీ హామీతో హుస్నాబాద్ అభివృద్ధికి నాంది
హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.
తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ గడువు దగ్గరపడుతుండటంతో.. అన్ని పార్టీల...
ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు...