- కార్యక్రమంలో పాల్గొన్న జీ. సురేష్, కృష్ణా యాదవ్ తదితరులు..
హైదరాబాద్ : గడ్డి అన్నారం, గౌడ్స్ వీధిలో, మలక్ పెట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, పాద యాత్రను చేపట్టారు.. ఈ కార్యక్రమంలో జీ. సురేష్, కృష్ణా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని పూలమాలతో సత్కరించారు..