Friday, May 10, 2024

పాదయాత్ర చేసిన మలక్ పేట్ ఎమ్మెల్యే బలాల..

తప్పక చదవండి
  • కార్యక్రమంలో పాల్గొన్న జీ. సురేష్, కృష్ణా యాదవ్ తదితరులు..

హైదరాబాద్ : గడ్డి అన్నారం, గౌడ్స్ వీధిలో, మలక్ పెట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, పాద యాత్రను చేపట్టారు.. ఈ కార్యక్రమంలో జీ. సురేష్, కృష్ణా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని పూలమాలతో సత్కరించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు